ఫార్ములా ఈ కార్ రేసింగ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి ఫార్ము లా ఈ కార్ రేసిం గ్ పోటీలు దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ తీరంలో జరగనున్నాయి
జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ కోసం కేటాయించిన రెవెన్యూ స్థలాన్ని కాపాడేందుకు షేక్పేట మండల సిబ్బంది శనివారం రంగంలోకి దిగారు. బస్తీలో సుమారు 100గజాల స్థలాన్ని ప�
ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు ఏం చేశాడో చెప్పిన తరువాత రాష్ట్రంలో పర్యటించాలని ముందుగానే అల్టిమేటం జారీ చేసిన విద్యార్థులు పర్యటనకు వ్యతిరేకం�
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా న్యాయ సేవ అధికార సంస్థ వారధిలా నిలుస్తున్నదని హైదరాబాద్ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ రేణుకా యారా తెలిపారు.
వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఎర్రగడ్డ చౌరస్తా నుంచి ఫతేనగర్ ఫ్లై ఓవర్ వరకు ఇరువైపులా ఉన్న రహదారుల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించ
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా శనివారం టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. టోలిచౌకిలో తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ వహీద్ అహ్మద్ ఆధ్వర్యంలో మోదీ గో బ్యాక్.. అంటూ ప్ల కార్డులు పట్టుకుని న
మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా శిషు సంక్షేమ శాఖ విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కోర్సులను అందుబాటులోకి తీసుకువ�