హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ నామినేషన్ కార్యక్రమం బుధవారం అట్టాహాసంగా జరిగింది. ఉదయం తన స్వగ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం హుస్నాబాద�
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి విజయం సాధిస్తానని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లోని ఐవోసీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బుధవారం ఆ
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కొప్పూరు, రత్నగిరి, గాంధీనగర్, మాణిక్యాపూర్, వంగర, రంగయ్యపల్లి గ్రామాల్లో ప్రచారం
కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పోటీలో తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఆ పార్టీ రెండో జాబితా వెలువడినకాన్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు, పార్టీ పెద్దలు బుజ్జగించినా ససేమిరా అంటు�
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనను రెండుసార్లు నమ్మించి గొంతు కోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో �
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లా
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండు పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం తొమ్మిదేండ్లలో రూ.9వేల కోట్ల పై చిలుకు నిధులు తీసుకువచ్చానని హుస్న
‘తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి’ అని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడే ప్�
2018 ఎన్నికలకు ముందు హుస్నాబాద్లో ఆశీర్వాద సభ నిర్వహించి ఏకంగా 88 సీట్లు గెలుపొందామని, ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధిక సీట్లతో గెలిపి హ్యాట్రిక్ సాధిస్తామని సీఎం కేసీఆర్ అన్నార
‘ఎన్నికలు రాగానే ఆగం కాకుండా.. రాయేదో రత్నమేదో గుర్తించాలి.. ఆలోచించి ఓటు వేయాలి’ అని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖార�
బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక జోరందుకోనున్నది. హుస్నాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు జిల్లాలోని వికారాబాద్, త
2018 ఎన్నికలకు ముందు హుస్నాబాద్లో ఆశీర్వాద సభ నిర్వహించి ఏకంగా 88 సీట్లు గెలుపొందామని, ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధిక సీట్లతో గెలిపి హ్యాట్రిక్ సాధిస్తామని సీఎం కేసీఆర్ అన్నార
సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల మూడో జైత్ర యాత్ర హుస్నాబాద్ నుంచి ఆదివారం ప్రారంభమైంది. సెంటిమెంట్గా భావిస్తున్న హుస్నాబాద్లోని కరీంనగర్ రోడ్డులో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం ప్రారంభించారు.
వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.