హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఉపాధ్యాయులు నిర్వహించారు. 'ప్రైవేట్ పాఠశాలలు వద్దు-ప్రభుత్వ పాఠశాలలు ముద్దు' అని నినాదంతో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆధ�
రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో కార్యాలయం పర్సన్ ఇంచార్జ్ డీ వనజ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ అర్ధ వార్షిక సమావేశం మంగళవారం
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, కరీంనగర్ డైరీ మాజీ ఎండీ, ప్రస్తుత అడ్వైజర్ ఓరుగంటి హన
గురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్క�
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వికాస తరంగణి, చల్మెడ ఆనందరావు ఆసుపత్రి సౌజన్యంతో మహిళలకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర రవ�
మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పక్షపాత వైఖరి మానుకొని చిత్తశుద్ధితో గౌరవెల్లి ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరు అందించాలని, అభివృద్ధి కోసం పూర్తి స్థాయి