చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల పనులను సర్పంచ్ సన్నిల్ల కవిత, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మంగళవారం ప్రారంభించారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వీ ఆంజనేయరావు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు.
ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి, నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, చుక్కలు తప్పిపోయిన వారిని రెండు రోజుల్లో గుర్తించి చుక్కల మందు వేయాలని కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్యశాఖ �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్మించిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద అమరవీరుల స్తూపం భూముల పరిరక్షణకు రాష్ట్ర, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్�
భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డుతో పాటు అంబేద్కర్, మల్లెచెట్టు చౌరస్తాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు, పాదచ�
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో హార్వెస్ట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల పాటు నిర్వహించిన డోర్కాస్ కుట్టుమిషన్ శిక్షణ సోమవారం ముగిసింది.
జాతీయ విద్యా విధానం నీప్ 2020 ఎడ్యుకేషన్ పాలసీ అమలులో భాగంగా విద్యార్థులకు వృత్తి విద్య నైపుణ్యాలను అందించాలని సంకల్పంతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఎన్ఎస్టీ�
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (ఆత్మ), చిగురుమామిడి మండల ప్రత్యేక అధికారి శత్రు నాయక్, ఎంపీడీవో రామ్మోహన్ చ�
ప్రధానమంత్రి మోడీ నియంతృత్వ పోకూడలతో ప్రభుత్వ పాలన నీరుగారి పోతోందని, తెలంగాణ లో చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కా�
చిగురుమామిడి మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్గా పీ కళావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన స్వరూపారాణి తహసీల్దార్ గా పదోన్నతి పై వెళ్లడంతో రెండు నెలలుగా డిప్యూటీ తహసీల్దార�
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రశాంత్ రెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట గదులను, పాఠశాల