Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : వ్యవసాయ భూమి విక్రయిస్తామంటూ చెప్పి రూ.70 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ, బాధితులు ఓ రియల్టర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తొ
Road Journey | హుస్నాబాద్ నుంచి పందిల్లకు వెళ్లే మార్గ మధ్యంలో బ్రిడ్జి పనులు నిర్వహిస్తుండగా.. ఇందుకుగాను ప్రత్యామ్నాయంగా పక్కనే మరో రహదారిని నిర్మించారు. రహదారి పనుల ద్వారా వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్య�
Drinking Water | హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి గేట్వాల్వ్ లీక్ అయి ఇతర నీరు అందులోనుంచి మంచి నీటిపైపు లైన్కు వెళుతున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చా�
Minister Ponnam Prabhakar | ఇవాళ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు శివాలయం వద్ద శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు.
Livestock Auction | హుస్నాబాద్ పశువుల అంగడివేలం పాట కార్యక్రమం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. దాదాపు 20 నిమిషాల వరకు కాంట్రాక్టర్లు ఎవరు వేలం పాట సమావేశానికి హాజరు కాలేదు.
హుస్నాబాద్ పట్టణ సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు చేసి ఐదు నెలలు గడిచినా పనుల్లో పురోగతి ఉండడం లేదు. హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌరస్తా, అంబేద్కర్, నాగారం రోడ్, కరీంనగర్ రోడ్లోని మ�
హుస్నాబాద్లో (Husnabad) ఏటా నిర్వహించే అంగడి వేలాన్ని కాంట్రాక్టర్లు బహిష్కరించారు. అంగడి ఆదాయం తగ్గిందని, వేలం పాట ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరను తగ్గించాలని విజ్ఞప్తిచేసినా అధికారులు పట్టించుకోవడ
Mulkanuru | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా 30 పడకల ప్రభుత్వాసుపత్రిని కేటాయించకపోతే హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని బీజేపీ జిల్లా నాయకులు పైడిపల్లి పృధ్విరా�
Livestock Market Auction | హుస్నాబాద్ పశువుల అంగడి వేలం పాటలో కోటి 26 లక్షల 27 వేల 373 రూపాయల నుంచి పాటను మున్సిపల్ సిబ్బంది ప్రారంభించారు. దాదాపు 40 నిమిషాల పాటు వేలం పాటను సిబ్బంది ప్రారంభించిన కాంట్రాక్టర్ ఎవరు పాటను పాడేంద�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో అభివృద్ధి పనులు ముందుకెళ్లడం లేదు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. కానీ, అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద�
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హుస్నాబాద్లో మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రం నిర్మాణం పూర్తయింది.