హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో అధికారుల పాత్ర కీలకమైనదని, ప్రతి అభివృద్ధి పనిని సకాలంలో పూర్తిచేసి, చేయబోయే పనులను తన దృష్టికి తీసుకురావాలని రవాణా, బీసీ సంక్ష�
Job Mela | త్వరలో మండలాల వారీగా జాబ్మేళాలను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్లో(Husnabad) నిర్వహిస్తున్న జాబ్
హుస్నాబాద్లోని పలు ఇండ్ల నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్న తమను కొందరు విలేకరులు వేధింపులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ పట్టణ ట్రాక్టర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో గురువారం �
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పేద, సామా న్య ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఏకంగా రూ.14 ల�
కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇందుకు హుస్నాబాద్లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా, మాజీ సర్పంచ్లు కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర
Minister Ponnam | న్నికలకు ముందు రాజకీయాలు.. ఎన్నికల తరువాత రాజకీయాలు లేవని అభివృద్ధి పనులు చేపడుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు.
యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడుతాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో జిల్లా స్థాయి కబడ్డి పోటీల్లో మంత్రి పొన్నం �
హుస్నాబాద్లో రన్నర్స్ అసోసియేషన్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ (21కి.మీ.ల పరుగు పందెం, నాలుగో ఎడిషన్) ఆదివారం అట్ట్టహాసంగా నిర్వహించారు. హాఫ్ మారథాన్తో పాటు 10కే రన్, 5కే రన్ను రాష్ట్ర రవాణా, బ�
సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలకు విడుదలైన నోటిఫికేషన్లో హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని నిరుద్యోగులు ఎం నరేశ్, జే తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట, దుబ్బాక పట్టణాలు బుధవారం రాత్రి నుంచి గంటలపాటు అంధకారంలోకి వెళ్లాయి. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మేడారం జాతర షురువైంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Ponnam Prabhakar | హుస్నాబాద్లో(Husnabad,) వేంకటేశ్వర స్వామి(Venkateswaraswamy) వారి ఆలయాన్ని నిర్మించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.