సిద్దిపేట, దుబ్బాక పట్టణాలు బుధవారం రాత్రి నుంచి గంటలపాటు అంధకారంలోకి వెళ్లాయి. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మేడారం జాతర షురువైంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Ponnam Prabhakar | హుస్నాబాద్లో(Husnabad,) వేంకటేశ్వర స్వామి(Venkateswaraswamy) వారి ఆలయాన్ని నిర్మించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
Car accident | పండుగ పూట హుస్నాబాద్(Husnabad) పట్టణంలో విషాదం నెలకొంది. హుస్నాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) పట్టణంలోని శివాజీనగర్కు చెందిన ఎగ్గోజు యశ్వంత్(17)అనే వ్�
హుస్నాబాద్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. పలు చోట్ల దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక చాలా సేపు నిలబడే ఉన్నారు. పలు క
కఠోర దీక్షలు చేసే అయ్యప్ప స్వాముల కోసం వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో మాలధారులకు నిత్యాన్నదానం నిర్వహిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నది హుస్నాబాద్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ. ప్రత్యేకంగా సిద�
Minister Ponnam Prabhakar | కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని( Kendriya vidhylayam) ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar,) హామీ ఇచ్చారు. మ
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీనియర్లకు మంత్రి పదవులు వరించాయి. అందరూ అనుకున్నట్టుగానే మంథని నుంచి గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, అలాగే హుస్నాబాద్ నుంచి విజ�
హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది, అధికారులు గ్రామాలకు తరలివెళ్లారు. బుధవారం హుస్నాబాద్లోని టీఎస్ మోడల్ స్కూ ల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం�
Priyanka Gandhi |కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున శుక్రవారం పలు నియోజకవర్గాల్లో విజయభేరి సభలు నిర్వహించారు. ఈ సభలకు రెండుచోట్ల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, మరికొన్ని చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ హాజరయ్యార
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ఓటేస్తే ముస్లిం మైనార్టీలకు కష్టాలు మళ్లీ మొదలవుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం
అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 224 మంది అభ్యర్థులు.. 320 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో నా