సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ తొలి ఎన్నికల ‘ప్రజా ఆశ్వీరాద’ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అనుకున్న లక్ష్యానికి మంచి ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో న�
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజ
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజ
వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొన్ని నినాదాలు, గోడల మీద రాతలుగా ఉండేవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ప్రాం తానికి గోదావరి నీళ్లు, రెవెన్యూ డివిజన్, డీఎస్పీ ఆఫీసు, మున్సి
CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కాకుండా ప్రజలు రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేసీఆర్ తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్�
Harish Rao | హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టి తీరుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజ
CM KCR Public Meeting | బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో ఉంట
రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS).. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక�
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమ
హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడు తున్నది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో స్థానిక ఎమ్మ
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార పార్టీ భారీ బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు గు�