కాకతీయుల కాలంలో నిర్మించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువు 2014 అనంతరం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఎల్లమ్మచెరు�
ఎన్నో యేండ్ల కల సాకారమవుతుందని, గోదావరి జలాలు పూర్తిగా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ గడ్డకు చేరుకుంటాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్న పేట �
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వరంగల్కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్�
2014కు ముందు ఎట్లుండే హుస్నాబాద్.. ఇవ్వాళ ఎట్లయ్యింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండెనో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
KTR | సిద్దిపేట : హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. కరువు ఉన్న ప్రాంతం. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇవి.. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేసామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �
ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ గల నియోజకవర్గం కావడం, మంత్రులు తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మె ల్యే వొడితెల సత�
నోరూరించే మామిడి పండ్ల సీజన్రానే వచ్చింది. వివిధ ప్రాంతాలకు మామిడి పండ్లను ఎగుమతిచేసే ప్రాంతంగా మారింది మన హుస్నాబాద్. స్థానికంగానే మూడేండ్లుగా మామిడి మార్కెట్ నిర్వహిస్తుండటంతో రైతులకు దూరభారంతో
ఎందరికో విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన హుస్నాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలకు సిద్ధమైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ సర్కారు బడి ఊపిరిపోసుకుంది. 1947లో ప్రాథమ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇన్చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హుస్నాబాద్కు మహర్దశ పట్టింది. గడిచిన మూడేండ్లలో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన కాలనీలు సైతం నేడు అభివృద్ధి చెందాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్,
దేశంలో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి అన్నదాతలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ