తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హుస్నాబాద్కు మహర్దశ పట్టింది. గడిచిన మూడేండ్లలో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన కాలనీలు సైతం నేడు అభివృద్ధి చెందాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్,
దేశంలో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి అన్నదాతలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ
సరిహద్దులో నేరాలు నివారించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన పోలీసులు వన్ ఇండియా,వన్ పోలీసు అనే విధంగా పని చేయాలని బీదర్ జిల్లా ఎస్పీ కిశోర్ బాబు తెలిపారు.శుక్రవారం కర్ణాటకలోని బీదర్ జిల�
కుటుంబ కలహాలతో కన్నతల్లి, భార్య, అత్తలపై ఓ లారీ డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని సిక్కువాడలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. తీవ్ర గాయాలైన భార్�
Minister Harish Rao | గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, 50వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్�
Minister Harish Rao | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని, ఆరాధనీయుడని.. అందరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. కొహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మం
నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్కు 50 పడకలతో కూడిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభు త్వం మంజూరు చేసిందని, అన్ని హంగులతో భవన నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ �
Husnabad RTC Busstand | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని బైక్ పార్కింగ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఒక బాంబు పేలిపోగా అక్కడ పడి ఉన్న మరో ఐదు నాటు బాంబులను
RTC Mini bus | హుస్నాబాద్లో పెను ప్రమాదం తప్పింది. వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు (RTC Mini bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష�
హుస్నాబాద్ : జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ �