సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గీయులు కొట్టుకున్నారు.
గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కాళ్లల్ల కట్టెబెట్టినట్లు వ్య
Harish Rao | సిద్దిపేట : తెలంగాణలో జనాలను నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు.. జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్�
అస్తవ్యస్తంగా నిర్మాణాలు.. ఆపై నిధుల విడుదలపై నిర్లక్ష్యం వెరసి క్రీడలకు ఆటంకాలు.. పైగా ఎప్పుడు కూలిపోతుందో అనే భయం.. ఇదీ గత ప్రభుత్వంలోని ఆసంపూర్తిగా నిర్మించి వదిలేసిన ఇండోర్ స్టేడియం. కానీ నేడు బ్యాడ్
కాకతీయుల కాలంలో నిర్మించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువు 2014 అనంతరం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఎల్లమ్మచెరు�
ఎన్నో యేండ్ల కల సాకారమవుతుందని, గోదావరి జలాలు పూర్తిగా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ గడ్డకు చేరుకుంటాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్న పేట �
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వరంగల్కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్�
2014కు ముందు ఎట్లుండే హుస్నాబాద్.. ఇవ్వాళ ఎట్లయ్యింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండెనో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
KTR | సిద్దిపేట : హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. కరువు ఉన్న ప్రాంతం. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇవి.. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేసామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �
ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ గల నియోజకవర్గం కావడం, మంత్రులు తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మె ల్యే వొడితెల సత�
నోరూరించే మామిడి పండ్ల సీజన్రానే వచ్చింది. వివిధ ప్రాంతాలకు మామిడి పండ్లను ఎగుమతిచేసే ప్రాంతంగా మారింది మన హుస్నాబాద్. స్థానికంగానే మూడేండ్లుగా మామిడి మార్కెట్ నిర్వహిస్తుండటంతో రైతులకు దూరభారంతో
ఎందరికో విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన హుస్నాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలకు సిద్ధమైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ సర్కారు బడి ఊపిరిపోసుకుంది. 1947లో ప్రాథమ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇన్చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, �