సైదాపూర్, కరీంనగర్: మండలంలోని ఆకు నూర్ లోని సైదాపూర్ ఫార్మర్స్ ప్రోడసర్స్ కంపనీ లిమిటెడ్ కు 230 బస్తాల యూరియా వచ్చింది. సోమవారం ఉదయం పలు గ్రామాల నుండి రైతులు చేరుకుని లైన్ కట్టారు. సిబ్బంది రైతుకు 2 బస్తాల చొ
హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్ని�
మోటర్, లిఫ్ట్ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తాతలు, తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. కొండలమీద కూ
International Yoga Day | నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలని మనతోపాటు మన పిల్లలకు సైతం యోగాను నేర్పించాలని జడ్జి రేవతి సూచించారు. మానసిక శారీరక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప
రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకువస్తామని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్లోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమా�
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు నాసిరకంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆధునీకరణ పనులు నాణ్యతతో �
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండలం లో రెండవ రోజు ముదిమాణిక్యం, రామంచ, చిన్న ముల్కనూర్, కొండాపూర్ గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించ
తెలంగాణలో అతిపెద్ద ఎల్లమ్మ దేవాలయంగా గుర్తింపు పొందిన హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయ ఉత్సవాలు మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏటా ఈ ఆలయానికి పాలక మండలిని నియమిస్తున్నారు.
విద్యార్థులు పోటీప్రపంచంలో కష్టపడి చదువుతే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాధారపు వైష్ణవి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 4
BRS | చిగురుమామిడి, ఏప్రిల్ 27 : యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకున్నారో ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఎల్కతుర్తి బీఆర్ఎస్ మహాసభకు నియోజకవర్గం నుండి భారీగా గులాబీ శ్రేణులు అంచనాలకు మించి తరలివచ్చారు.
Karimnagar | చిగురుమామిడి, ఏప్రిల్ 26: ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవం కోసం ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు.
Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 26: భారత రాష్ట్ర సమితి పండుగను ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో చరిత్రలో నిలిచిపోయేలా మహాసభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
chigurumamidi | చిగురుమామిడి మండల కేంద్రంలో మొదటి అంగన్వాడి కేంద్రం లో విధులు నిర్వహించిన మీనుగుల ప్రమీల ఆయమ్మ అనారోగ్యంతో చెందింది. కాగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మట్టి ఖర్చులకోసం (దహన సంస్కారాలకు) రూ.10 వేలు అందజేశార�