భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
కుటుంబ తగాదాల కారణంగా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్న ఓ భార్య.. అతడిని మంచానికి కట్టేసి పరారైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడులో చోటుచేసుకొన్నది. ఎస్సై సంతోష్ తెలిపిన వ
భోపాల్: భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఒక మహిళ తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సన్వెర్ తాలూకా గురాన్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కృ
మానసిక సమస్యతో జ్ఞాపకశక్తి కోల్పోయిన తన భర్త రూ.2కోట్ల విలువజేసే ఇంటిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీ
కాంగ్రెస్ ఆరోపణ.. ఖండించిన బీజేపీ పనాజీ, ఆగస్టు 3: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్తకు చెందిన కంపెనీ జీఎస్టీ నంబరే.. గోవాలోని సిల్లీ సోల్స్ బార్కు కూడా ఉన్నదని కాంగ్రెస్ మాజీ సెక్రటరీ గిరీశ్ చోదంకర్ ఆరో
లక్నో: భార్య చెంపపై భర్త కొట్టాడు. దీంతో కారంపొడి కలిపిన యాసిడ్ను అతడిపై పోసింది. ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసయ్యాడు. రోజు మద్యం సేవించి వచ్చి భార్య �
విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కే�
నమస్తే మేడమ్! నాది బాల్య వివాహం. 12 ఏండ్లకే పెండ్లి చేశారు. 14 ఏండ్ల వయసులో కూతురు పుట్టింది. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. అయితే, కొన్ని రోజులుగా కలయిక తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతున్నది. నా బిడ్డ నర్స్. �
భర్త బతికుండగా భార్య తన తాళిని తీసేసుకోవడం తీవ్రమైన క్రూరత్వం కిందకే వస్తుందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. శివకుమార్ అనే వ్యక్తి విడాకుల కేసులో ఈ మేరకు వ్యాఖ్యలు చేస్తూ అతడికి విడాకులు మంజూరు
చెన్నై: పెళ్లి సమయంలో భర్త కట్టిన తాళి (మంగళసూత్రం)ని భార్య తీసేయడం, భర్తను మానసికంగా అత్యంత క్రూరంగా హింసించడమేనని మద్రాస్ హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు తీర్పుపై అపీల్ చేసిన భర్తకు విడాకులు మంజూరు �
లక్నో: మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్య చేతులు కట్టేసిన భర్త, నలుగురితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేశాడు. దీంతో ఆమె మరణించింది. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �