కాంగ్రెస్ ఆరోపణ.. ఖండించిన బీజేపీ పనాజీ, ఆగస్టు 3: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్తకు చెందిన కంపెనీ జీఎస్టీ నంబరే.. గోవాలోని సిల్లీ సోల్స్ బార్కు కూడా ఉన్నదని కాంగ్రెస్ మాజీ సెక్రటరీ గిరీశ్ చోదంకర్ ఆరో
లక్నో: భార్య చెంపపై భర్త కొట్టాడు. దీంతో కారంపొడి కలిపిన యాసిడ్ను అతడిపై పోసింది. ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసయ్యాడు. రోజు మద్యం సేవించి వచ్చి భార్య �
విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కే�
నమస్తే మేడమ్! నాది బాల్య వివాహం. 12 ఏండ్లకే పెండ్లి చేశారు. 14 ఏండ్ల వయసులో కూతురు పుట్టింది. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. అయితే, కొన్ని రోజులుగా కలయిక తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతున్నది. నా బిడ్డ నర్స్. �
భర్త బతికుండగా భార్య తన తాళిని తీసేసుకోవడం తీవ్రమైన క్రూరత్వం కిందకే వస్తుందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. శివకుమార్ అనే వ్యక్తి విడాకుల కేసులో ఈ మేరకు వ్యాఖ్యలు చేస్తూ అతడికి విడాకులు మంజూరు
చెన్నై: పెళ్లి సమయంలో భర్త కట్టిన తాళి (మంగళసూత్రం)ని భార్య తీసేయడం, భర్తను మానసికంగా అత్యంత క్రూరంగా హింసించడమేనని మద్రాస్ హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు తీర్పుపై అపీల్ చేసిన భర్తకు విడాకులు మంజూరు �
లక్నో: మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్య చేతులు కట్టేసిన భర్త, నలుగురితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేశాడు. దీంతో ఆమె మరణించింది. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
తమ కుటుంబాన్ని విడదీసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుట్ర పన్నుతున్నాడని మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఆరోపించారు. తన భర్త నుంచి విడాకుల నోటీసులు పంప�
ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి, శవాన్ని వాగులో పూడ్చి పెట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సంచలనం రేపింది. మండలంలోని గుండ్లపల్లికి చెందిన పెనుగొండ వెంకటేశ్వర్లు (47)కు, లక�
బెంగళూరు: టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా మ్యాగీనే. ఒక వ్యక్తి భార్యకు కేవలం ఇది మాత్రమే వండటం తెలుసు. నూడుల్స్ తప్ప ఇంకేమీ చేయడం ఆమెకు రాదు. దీంతో మూడు పూటలు మ్యాగీ తినలేక విసిగిపోయిన ఆ భర్త తన భ