మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
తమ కుటుంబాన్ని విడదీసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుట్ర పన్నుతున్నాడని మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఆరోపించారు. తన భర్త నుంచి విడాకుల నోటీసులు పంప�
ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి, శవాన్ని వాగులో పూడ్చి పెట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సంచలనం రేపింది. మండలంలోని గుండ్లపల్లికి చెందిన పెనుగొండ వెంకటేశ్వర్లు (47)కు, లక�
బెంగళూరు: టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా మ్యాగీనే. ఒక వ్యక్తి భార్యకు కేవలం ఇది మాత్రమే వండటం తెలుసు. నూడుల్స్ తప్ప ఇంకేమీ చేయడం ఆమెకు రాదు. దీంతో మూడు పూటలు మ్యాగీ తినలేక విసిగిపోయిన ఆ భర్త తన భ
తన భార్యతో రసవత్తరంగా శృంగారం చేసిన ఆ వ్యక్తి.. కాసేపటికే గజినీలా మారిపోయి గతం మర్చిపోయాడు. అందుకని చిన్నతనం నుంచి జరిగిన ఘటనలన్నీ మర్చిపోలేదు. సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయ�
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి కోసం భర్తను భార్య హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జీబా ఖురేషి భర్త, 47 ఏళ�
భర్త నపుంసకుడని తెలిసి నిలదీయడంతో కట్నం కోసం అత్తింటి వారు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగుచూసింది. ఇండోర్లోని నెహ్రూ నగర్లో నివసంచే మహిళకు ఈ ఏడ
జైపూర్: ఒక భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్తో చితక్కొట్టింది. అతడ్ని భౌతికంగా, మానసికంగా హింసిస్తున్నది. దీంతో భార్య టార్చర్ భరించేలేని భర్త రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. రాజస్థాన్లోని అల్వార్
కొన్ని సార్లు వాస్తవాలు మనం చదివే కథల కన్నా వింతగా అనిపిస్తాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కొంతకాలం క్రితం ‘‘మీ భర్తను ఎలా చంపాలి?’’ అనే పుస్తకం రాసిన ఒక రచయిత్రి.. ఇప్పుడు భర్తను చంపిన కే
జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య తో గొడవపడి భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండల�
అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్