కొన్ని సార్లు వాస్తవాలు మనం చదివే కథల కన్నా వింతగా అనిపిస్తాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కొంతకాలం క్రితం ‘‘మీ భర్తను ఎలా చంపాలి?’’ అనే పుస్తకం రాసిన ఒక రచయిత్రి.. ఇప్పుడు భర్తను చంపిన కే
జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య తో గొడవపడి భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండల�
అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్
భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మనస్ధాపం చెందిన మహిళ (27) బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో వెలుగుచూసింది. అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య ప్రైవేట్ ఆస్ప
భార్య చనిపోయిన విషయాన్ని అతని మనసు అంగీకరించలేదు. అందుకే ఆమె మృతదేహం ఉన్న శవపేటికను పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు. తనకున్న స్టోర్ రూం వంటి గదిలో.. ఆ శవపేటికతోనే సహజీవనం చేశాడు. దాని పక్కనే పడుకొని రాత్�
పాట్నా: భార్య హత్య కేసులో భర్త జైల్లో ఉన్నాడు. మరోవైపు మరణించిన ఆ భార్య ఎంచక్కా ప్రియుడితో సహజీవనం చేస్తున్నది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన బీహార్లోని మోతీహరి జిల్లాలో జరిగింది. లక్ష్మీపూర్కు చెందిన శాంతి �
జంట హత్యల కేసు ఒడిషాలో కలకలం రేపింది. వ్యక్తిగత వివాదాల నేపధ్యంలో భార్యతో పాటు మరదలిని హత్య చేసిన వ్యక్తి రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లోనే దాచాడు.
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల
చిరుతను దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది దానితో పోరు అంటే పక్కాపరారవుతాం. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని దాడి నుంచి భర్తను కాపాడుకున్నది. ఈ సాహస ఘటన అహ్మద్నగర�