జంట హత్యల కేసు ఒడిషాలో కలకలం రేపింది. వ్యక్తిగత వివాదాల నేపధ్యంలో భార్యతో పాటు మరదలిని హత్య చేసిన వ్యక్తి రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లోనే దాచాడు.
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల
చిరుతను దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది దానితో పోరు అంటే పక్కాపరారవుతాం. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని దాడి నుంచి భర్తను కాపాడుకున్నది. ఈ సాహస ఘటన అహ్మద్నగర�
ఇటీవల బైపాస్ సర్జరీ అయింది. మందులు అధికంగా వాడటం వల్ల బీపీ కూడా వచ్చింది. అయితే నాకు కోరికలు ఎక్కువ. భార్యతో శారీరకంగా కలిసేటప్పుడు గుండెదడ పెరిగింది. భయమేసింది. ఎవర్ని సంప్రదించాలో తెలియడం లేదు.
జనగామ : భార్యపై భర్త గొడ్డలితో దాడి చేయంతో భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని నర్మెట మండలం మచ్చు పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బందెల నర్సయ్య, రజిత భార్
అక్కన్నపేట, ఫిబ్రవరి 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంతుల్తండాలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించగా, స్థానికు�