లైంగిక సామర్థ్యం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. శృంగార సామర్థ్యం తగ్గేందుకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే �
తిరానా: భార్యతో విసుగుచెందిన ఓ భర్త.. ఇంటికంటే జైలే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన అల్బేనియాలో ఇటీవల చోటుచేసుకున్నది. 30 ఏండ్ల వివాహితుడైన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో దోషిగా తే�
స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫ్రిదా మోడల్గా రాణిస్తూ, ఎక్కువగా హాలీవుడ్లో అలరిస్తోంది. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్
Crime news | అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసింది.
న్యూఢిల్లీ: భర్త ఇంటికి వస్తుండటం చూసిన భార్య, బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ముఖర్జీ నగర్లోని నిరంకారి కాలనీలోని ఒక అపార్ట్మెంట్ భవనంలో 52 ఏండ్ల నే�
ఎదులాపురం : భార్య , అత్తింటివారి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ ఎస్. రామకృష్ణ కథనం ప్రకారం ఆదిలాబాద్ శాంతినగర్కు చెందిన బండరివార్ రాహుల్ గౌడ్ ( 27) రి�
పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు నిలబడి ఫొటోలు తీసుకోవాలని భర్త వేధింపులు.. చదువు మానేసి ఇంట్లో కూర్చుని వంట పని నేర్చుకుంటూ అత్తామామల సూటిపోటి మాటలు.. ఇలా మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్
బీజాపూర్: చట్టపరంగా ఒక్కటైన భార్యాభర్తల మధ్య శృంగారం నేరం కాదు అని, ఒకవేళ బలవంతంగా సెక్స్ జరిగినా అది రేప్ కాదు అని చత్తీస్ఘడ్ కోర్టు ( Chhattisgarh High Court ) ఇవాళ ఓ తీర్పులో పేర్కొన్నది. ఆ కేసులో సద�
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�
కాల్పులు| న్యూఢిల్లీ: ఇద్దరికి ఏడాది కిందే వివాహమయ్యింది. అయితే తగాదాలతో వేర్వేరుగా ఉంటున్నారు. అమ్మగారింట్లో ఉన్న ఆమెతో తరచూ గొడపడుతున్నాడు. విసుగుచెందిన ఆమె తన భర్తపై కేసు పెట్టింది. దీంతో కేసు వాపసు త�
Crime News | మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడో భర్త. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో ఆమెపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది.