భార్యతో గొడవ | ఓ భర్త తన భార్యతో గొడవ ఆమె చేతి వేళ్లను నరికివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతూల్ పరిధిలోని చిచోలి గ్రామంలో గురువారం చోటు
భార్య మీద కోపంతో నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి.. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించిన భర్తను గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతాపూర్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన సుసర్లా వెంకట కిశోర్ �
హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని తీగలవాయి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. తీగలవాయి కాలనీకి చెంది
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో మృత్యువులోనూ భార్యాభర్తలు కలిసే ప్రయాణం చేశారు. గ్రామానికి చెందిన అలువాల రామయ్య(90) భార్య చెన్నమ్మ(80) కొద్ది రోజుల�
లక్నో : మరో మహిళతో ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భార్యకు రెడ్హ్యాండెడ్గా భర్త దొరికిపోవడంతో అందరి ముందే వారు ఘర్షణకు దిగడంతో పోలీసులు ఎంటరైన ఘటన యూపీలోని మీరట్లో వెలుగుచూసింది. భార్యాభర్తల గొడవ కాస్తా స�
అహ్మదాబాద్ : గర్ల్ఫ్రెండ్తో పోలుస్తూ భార్యను అందంగా నాజూకుగా లేవని వేధిస్తున్న భర్త ఉదంతం గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగుచూసింది. నల్లగా, లావుగా ఉన్నానంటూ భర్త తనను నిత్యం వేధిస్తున్నాడని, కుటుంబ