మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ
బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఒక మహిళ వెంబడించడాన్ని పలువురు మగవాళ్లు చూశారు. ఆమె చైన్ లేదా బ్యాగ్ చోరీ చేసి అతడు పారిపోతున్నట్లు భావించారు. వారు కూడా అతడ్ని ఛేజ్ చేశారు.
Viral Video | భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఓ వ్యక్తి తన భార్యకు ఎంతో ప్రేమతో నెయ�
భారతీయ వివాహ వ్యవస్థపై తనకెంతో గౌరవముందని, పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవితాన్ని గడపాలన్నది తన అభిమతమని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా.
భర్తను, ఇద్దరు పిల్లలను విడిచి రెండో పెళ్లి చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్న భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళ ఉదంతం నెల్లూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న తన భర్త ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించి, వసతులు కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన భార్య టి.ఉషాబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
కుటుంబ తగాదాల కారణంగా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్న ఓ భార్య.. అతడిని మంచానికి కట్టేసి పరారైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడులో చోటుచేసుకొన్నది. ఎస్సై సంతోష్ తెలిపిన వ
భోపాల్: భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఒక మహిళ తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సన్వెర్ తాలూకా గురాన్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కృ
మానసిక సమస్యతో జ్ఞాపకశక్తి కోల్పోయిన తన భర్త రూ.2కోట్ల విలువజేసే ఇంటిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీ