వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ప్రతీకారంతో మొదటి భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భార్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు
భర్త లేని లో కంలో ఉండలేక భార్య తనువు చాలించింది. అతడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలి�
మండంలోని అంక్సాపూర్ లో ప్రియుడు, తండ్రితో కలిసి భర్తను హత్య చేయించి వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు మంగళవారం వేల్పూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన వ�
నర్సు కవితపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అయిన 13 ఏళ్ల బాలికను ప్రశ్నించారు. తన తండ్రిని తల్లి హత్య చేస్తుండగా తాను చూసినట్లు ఆ బాలిక చెప్పింది.
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మండలంలోని కమల్కోట్ తండాలో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలి
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �
మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ
బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఒక మహిళ వెంబడించడాన్ని పలువురు మగవాళ్లు చూశారు. ఆమె చైన్ లేదా బ్యాగ్ చోరీ చేసి అతడు పారిపోతున్నట్లు భావించారు. వారు కూడా అతడ్ని ఛేజ్ చేశారు.
Viral Video | భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఓ వ్యక్తి తన భార్యకు ఎంతో ప్రేమతో నెయ�
భారతీయ వివాహ వ్యవస్థపై తనకెంతో గౌరవముందని, పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవితాన్ని గడపాలన్నది తన అభిమతమని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా.
భర్తను, ఇద్దరు పిల్లలను విడిచి రెండో పెళ్లి చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్న భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళ ఉదంతం నెల్లూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న తన భర్త ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించి, వసతులు కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన భార్య టి.ఉషాబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస�