to have a kid | పిల్లల్ని కనేందుకు (to have a kid) భర్తను విడుదల చేయాలని జైలు అధికారులను ఒక మహిళ కోరింది. ఆమె విన్నతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపుతామని జైలు అధికారులు తెలిపారు. దారా సింగ్ జాతవ్కు పైళ్లైన వెంటనే పోలీసుల�
US Woman | ఒక మహిళ (US Woman) డ్రింక్లో విషం కలిపి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత తన స్నేహితులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చింది. ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఈ సంఘటన జరి�
Chhattisgarh Shocker | శంకర్ వెంటనే స్పందించాడు. అతడు కూడా వెంటనే ఆ బావిలోకి దూకాడు. భార్య ఆశా బాయిని కాపాడి పైకి తీసుకొచ్చాడు. అయితే అనంతరం భార్యాభర్తల మధ్య మరో విషయంపై గొడవ జరిగింది.
Viral Post | భార్య కారు దిగిన విషయాన్ని భర్త గమనించలేదు. కారులోని వెనుక సీటులో ఆమె నిద్ర పోతున్నదని అతడు భావించాడు. దీంతో కారును డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే రోడ్డు వద్దకు వచ్చిన భార్య, భర్తత
Puffer Fish | ఒక వృద్ధుడు స్థానిక చేపల మార్కెట్లోని షాపు నుంచి విషపూరితమైన పఫర్ చేప (Puffer Fish) ను కొని ఇంటికి తెచ్చాడు. దానిని కూరగా వండి తిన్న తర్వాత భార్యతోపాటు ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ వణి�
Nurse murders husband| భర్త యువరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తన అత్తమామలకు గాయత్రి తెలిపింది. ఆ సమయంలో తాను నిద్రపోయినట్లు చెప్పింది. అయితే తన కుమారుడి మరణంపై యువరాజ్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. కోడలు గాయత్రి చెప్�
మొదటి భార్య అంజుమ్ ఆదివారం తన కుమారుడు మరికొందరితో కలిసి తాహెర్ ఖాన్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అతడు బాత్రూమ్లో స్నానం చేస్తున్నాడు. దీంతో రెండో భార్య హుమా ఖాన్ డోర్ తీసింది. తాహెర్ మొదటి భార్య అంజు
భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత అనిర్వచనీయం. ముఖ్యంగా వృద్ధ దంపతుల్లో ఒకరికి మరొకరు బాసటగా నిలవడం, నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు.
Uttar Pradesh | ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడిన భర్త నాలుకను భార్య కొరికేసింది. నాలుక పూర్తిగా తెగిపోవడంతో బాధిత వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగింది.
భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీశాయి. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడగా, పిల్లలు మృతిచెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం జైనథ్ మండలం బ�