Crime News | తన భార్య పొరుగింటి వ్యక్తిని గుట్కా అడిగిందని.. భర్త గొంతు, మణికట్టు కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో
Bengaluru CEO Suchana Seth | బెంగళూరుకు చెందిన ఏఐ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Bengaluru CEO Suchana Seth) తన కుమారుడ్ని చంపే ముందు భర్తకు మెసేజ్ పంపినట్లు తెలిసింది. గోవాలోని స్టే అపార్ట్మెంట్లో 4 ఏళ్ల కుమారుడ్ని హత్య చేసినట్లు ఆమె ఆరోపణలు
Honour Death | కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న కుమార్తెపై తండ్రి, సోదరుడు కక్షగట్టారు. మహిళ, ఆమె భర్తతోపాటు రెండేళ్ల వారి పాపను దారుణంగా హత్య చేశారు.
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ వి.వెంకటనారాయణ, రూరల్ ఎస్సై �
Gutkha | తన భార్య గుట్కా (Gutkha) నమిలి, ఇల్లాంతా ఉమ్మి వేస్తోందని భర్త ఫిర్యాదు చేశాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. అయితే తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధం ఉందని అతడి భార్య ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ దంపతులక�
అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
Gujarat High Court: భర్త రేప్ చేసినా రేప్ అవుతుందని గుజరాత్ కోర్టు పేర్కొన్నది. ఓ కేసులో జస్టిస్ దివ్యేశ్ ఈ తీర్పును ఇచ్చారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఆ న్యాయం అమలులో ఉన్నట్లు ఆయన చెప్పారు. బ్రిటీషర్లు �
Hyderabad | తాగుడుకు బానిసైన భర్తను ఆ వ్యసనం నుంచి మాన్పించేందుకు ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరించగా.. ఎలా చస్తావో చూస్తానంటూ వీడియో తీయడం ప్రారంభించిన భర్త.. చివరకు అన్నంత పనీ చేసి తనువు చాలించిన భార్య.. అయ్
Viral News | తెలుగు సినిమా ‘శుభలగ్నం’లో హీరో భార్య చేసినట్టుగా కర్ణాటకలో ఓ మహిళ తన భర్తను రూ.5 లక్షలకు అమ్మేసింది. మండ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. �
ఇన్నాళ్లూ తోడూనీడై నిలిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా మృతిచెందిన ఘటన గురువా రం జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. రాజోళి మండలం పచ్చర్లకు చెందిన డబ్బ లక్ష్మిరెడ్డి(70) కొంత కాలంగా గద్వాలల�
Woman kills son | పొరుగు వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న ఒక మహిళ తన మూడేండ్ల కుమారుడ్ని చంపింది. (Woman kills son) అనంతరం ఆమెకు పీడ కలలు రావడంతో జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళతోపాటు ప్