Husband Cuts Wife’s Nose | సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తానిని భార్య పట్టుబట్టింది. ఆగ్రహించిన భర్త ఆమె ముక్కు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Female Cop Kills Kids | ఒక మహిళా కానిస్టేబుల్ దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలు, అత్త గొంతు కోసి చంపింది. ఆగ్రహం చెందిన భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Husband Kills Wife | మొబైల్ హాట్స్పాట్ షేర్ చేసేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
AP News | ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. మెట్టింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయినా సరే ఇంట్లోనే ఉంచుకున్నాడు
సాఫీగా సాగిపోతున్న సంసారంలో ప్రవేశించిన మూడో మనిషితో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పటికీ.. బయట ప్రియురాలితో చాటుమాటుగా ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడ�
AP News | ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే ఓ భర్త కిరాతకంగా హత్య చేశాడు. వేరే యువకుడితో తన భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Wife killed husband | కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను(Husband ) భార్య మామతో కలిసి హతమార్చిన(Wife killed) సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూ�
Woman got Killed husband | జిమ్ ట్రైనర్ను పెళ్లాడేందుకు ఒక మహిళ తన భర్తను హత్య చేయించింది. తొలుత రోడ్డు ప్రమాదంలో చంపేందుకు ప్రయత్నించగా భర్త గాయాలతో బయటపడ్డాడు. కొన్ని నెలల తర్వాత అతడిపై కాల్పులు జరిపించడంతో మరణించా
భూమిని దున్నుకున్న పాపానికి భార్య.. తన కుమారుడు, తండ్రితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లిలో శనివారం చోటుచేసుకున్నది.
లారీ పని కోసమని తన భర్తను తీసుకెళ్లి మాయం చేశారని ఆరోపిస్తూ ఓ మహిళా పిల్లలు, బంధువులతో కలసి లారీ ఓనర్ ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాములలో మంగళవారం చోటు చ�
Woman Kills Husband | భర్తను భార్య హత్య చేసింది. దొంగలు దోపిడీకి పాల్పడి అతడ్ని హత్య చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ఆమె చంపినట్లు దర్యాప్తులో పోలీసులు త�
Telangana | దంపతుల మధ్య మొదలైన ఓ చిచ్చు వారు ఉంటున్న ఇంటినే కాల్చేసింది. భార్యతో గొడవ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ భర్త కిరోసిన్ పోసి ఏకంగా ఇంటికే నిప్పు పెట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం�