Minister Talasani | ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఆర్థిక సహాయం అందించేందుకు సమగ్ర విచారణ జరిపి అర్హులను ఎంపిక చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు నెక్లస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వా�
ముస్లింలకు వంద శాతం సబ్సిడీతో రూ. లక్ష ఇచ్చి మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. చార్మినార్ వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం క�
రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నాయకుల అభినందన సభను హైదరాబాద్ జలవిహార్లో గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్రావు వారిని అభినందించి, సత్కర
మహారాష్ట్రకు చెందిన మాజీ కార్పొరేటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నవగేరే హోంమంత్రి మహమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేర�
బక్రీద్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. ఇండ్లతో పాటు పరిసరాలను క్లీన్గా ఉంచాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్ట సమీప
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్భవన్లో జరిగిన వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాల
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలువురికి పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేశారు. శుక్రవారం శిల్ప కళావేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేసి, వారిని ప్రత్యేకంగా అభినం�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవం సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్�
బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలైంది.
తెలంగాణ, దేశ ప్రజలందరి కోసం హజ్యాత్రికులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. బుధవారం నాంపల్లిలోని హజ్హౌస్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలు దేరగా, ఎయిర్పోర్టుకు వెళ్లే బస్�