తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నాలుగో రోజు రాష్ట్ర పోలీస్ శాఖ, ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఆదివారం ‘సురక్ష దినోత్సవం’ కార్యక్రమాలు నగర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలతో వ్యవసాయ రంగం లాభసాటిగా మారిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మలక్�
హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. 7 నుంచి హజ్ యాత్రికుల ప్రయాణం మొదలుకానున్న నేపథ్యంలో శనివారం నాంపల్లిలోని హజ్హౌస్ల�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ
నేరాలు ఛేదించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్గా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లో నూతనంగా ఏర్పాటు చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ను �
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే ఈ ఘనత సాధించటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఎంతో ఉన్నది.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు భ రోసా కల్పిస్తున్నట్లు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ భవనాన్ని మం త్�
ఇరాక్ పర్యటనలో ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం ఆ దేశ రాజధాని బాగ్దాద్లో భా రత రాయబారి ప్రశాంత్ పీస్తో భేటీ అయ్యారు. తెలంగాణ, ఇరాక్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. సాంసృతిక మార్పిడి, వాణ
హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఇరాక్ పర్యటనకు వెళ్లారు. కర్బలాలో నవాసా రసూల్ హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
SAHAS | వర్క్ ప్లేస్లో మహిళా ఉద్యోగినుల భద్రతపై రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ సాహస్ (SAHAS) కార్యక్రమాన్ని హోంమంత్రి మహమూద్ అలీ.. డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ శిఖా గో�
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ ఇండ్ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం కోటి రూపాయలు అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ అన్నా�
దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సైదాబాద్, ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ల కొత్త భవనాలను ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, పాషాఖ�
దేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో 64శాతం రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సైదాబాద్, సంతోష్నగర్లలో నూతనంగా నిర్మించిన సైదాబాద్, ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ల నూ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత దేశంలో మరే రాష్ట్రం ఇవ్వలేదని హోం మంత్రి మహమూద్అలీ అన్నారు.