గత 20 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో హోం మంత్రి మహమూ
Mahmood Ali | దేశంలోనే బెస్ట్ తెలంగాణ పోలీస్ అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ 281 మంది పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సేవా పతకాలను రవీంద్ర భారతిలో ప్రదానం చేశా�
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొని రావడంతోపాటు వారి నుంచి సంపద సృష్టించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ అనుసరిస్తున్న విధానాలు, చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
ఆధునిక హంగులు, సకల సౌకర్యాలు, బ్రాంచ్ల వారీగా ప్రత్యేక గదులు, నేర విచారణకు కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సీడీఆర్(కాల్ డిటెల్ రికార్డు) సెంటర్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం విభాగాలు.. ఇలా అత్యున్నత ప్రమా
ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కాన్ఫరెన్స్హాల్ల�
తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో మంగళవారం రాత్రి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, గ్రంథాల�
మూడు కమిషనరేట్ల పరిధిలోని జోన్ల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల మంజూరు ఫైల్పై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సంత కం చేశారు. ఆదివారం ఆయన సచివాలయం మొదటి అంతస్థులోని తన చాంబర్లో ఆసీనులయ్యారు.
దేశంలో ఎక్కడలేని విధం గా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావ టం వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. మలక్పేట, యాక�
రాష్ట్రంపై విషం చిమ్ముతూ, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు మహరాష్ట్ర ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. యవత్మాల్ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు మంగళవారం బంజారాహిల్స్లోని హోంమంత్రి నివా�
తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? తెలంగాణ పంచాయతీలు సాధిస్తున్న అవార్డులు, తలసరి ఆదాయం 166 శాతం పెరగడం మా సమర్థతకు నిదర్శనం కాదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్�
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని తన అధికార నివాసంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసీఆర్తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం హ�