హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడలేని విధం గా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావ టం వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
మలక్పేట, యాకుత్పుర, చంద్రాయణగుట్ట, చార్మినార్ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. దుబాయ్ తరహాలో హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని అన్నారు.