BRS Plenary | మెరుగైన మౌలిక వసతుల కల్పనే దేశాభివృద్ధికి సోపానమని, ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో మౌలిక వసతుల కల్పన ఆశించిన జరుగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస
CM KCR | అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర�
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ (Telangana Bhavan) చేరుకు
దేశంలో ఎక్కడలేని విధం గా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావ టం వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. మలక్పేట, యాక�
Minister Niranjan Reddy | రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను ఆదరించి బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC's) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మ