తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఇక్కడి వచ్చి ఉండాలని అనిపిస్తున్నదని టాం జానియాలోని షిన్యాంగా మున్సిపల్ కౌన్సిల్ మాజీ మేయర్ గులాం హఫీజ్ అబూబకర్ ముకాదమ్ పేర్కొన్నారు. మంగళవారం హోం మంత్రి మహమ�
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో ఏకంగా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో దర్గాలను కూల్చివేశారని, వక్ఫ్ భూములను ఆక్రమించారని ఆరోపిస్తున్న నేతలు చర్చకు రావాలని హోంమంత్రి మహమూద్అలీ సవాల్ విసిరారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్�
బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సకల జనుల సంక్షేమం సాధ్యమవుతున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు
కాంగ్రెస్ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంది తప్ప వారి సంక్షేమానికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. బుధవారం మానకొండూర్ మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన వ�
ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ రేవంత్రెడ్డి ప్రలోభ పెడుతున్నాడని, ఆ మాటలు నమ్మొద్దని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్�
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఒక బట్టేబాజ్ అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సంక్షేమానికి నిధులను ఖర్చు చేస్తున్నారని హోం మంత్రి మహమూద్అలీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే మైనార్టీ సంక్షేమం సాధ్యమైందనే విషయాన్న�
Minister Mahmood Ali | తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలంతా మద్దతుగా నిలవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) పిలుపునిచ్చారు.
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. రాష్ర్టాన్ని ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల కోసం చేసిన అభివృద్ధి శూన్యమని వచ్చే ప్ర
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటే నాయకులకు తెగువ అవసరమని, అటువంటి తెగువ ఉన్న నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
మైనార్టీల సంక్షేమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుద్దూస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లింల ఆ�
Mahmood Ali | తెలంగాణలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి చెందారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సనత్ నగర్లోని బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
రేవంత్రెడ్డి అవకాశవాది అని, ప్రజల జీవితాలను ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం కోస్గి మున్సిపాలిటీలోని లక్ష్మీ నర్సింహారెడ్డి గార్డెన�