హైదరాబాద్ : నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని, మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ �
రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించకూడదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ విత్తన తయారీదారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు.నకిలీ విత్త
అబిడ్స్ : రంజాన్ సందర్భంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ మంత్రి మహమూద్ అలి, అధికారులతో కలిసి పర్
హోంమంత్రి మహమూద్అలీ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వాహనదారుల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును 15 రోజులు పెంచినట్టు హోంమంత్రి మహమూద్అలీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మా ర్చి 1 నుంచి 31 వ�
Mahmood ali | రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్ : ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమం�
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కంటోన్మెంట్లోని పికెట్ నాలుగోవార్డులో బోర్డు మాజీ సభ్యురాలు నళినికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడ
బంజారాహిల్స్ : ప్రతి ఏడాది లాగే తెలంగాణ భవన్ నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స�
పోలీస్ వ్యవస్థ బలోపేతంతో నేరాల నియంత్రణ శంషాబాద్ నూతన పోలీస్స్టేషన్ భవనం ప్రారంభోత్సవంలో హోం మంత్రి శంషాబాద్ రూరల్, జనవరి 30 : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హోం మ