‘దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకున్నారు. వారికి మెరుగైన జీవన-స్థితిగతులను కల్పించడంలో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది.
తెలంగాణ జన సమితి (టీజేఎస్) హైదరాబాద్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జహీరుద్దీన్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పుస్తే శ్రీకాంత్ ఆధ్వర్యంల�
దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్ల
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను క్లీన్ బౌల్డ్ చేస్తామని, డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, ఘట్కేసర్లో జరిగిన ప్ర
Mahmood Ali | బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లింలు మద్దతు ఇవ్వాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. నర్సాపూర్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నర్సాపూర్లో శనివారం నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ రానున్నట్లు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన�
తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్కరోజూ నగరంలో కర్ఫ్యూ లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్లో గంగా జమున తెహజీబ్ తరహాలో మతసామరస్యం వెల్లివిరిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్�
యాభై ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
జేపీ దర్గా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రూ.50 కోట్లతో దర్గా మాస్టర్ ప్లాన్కు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మా�
ముస్లిం మైనార్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వారంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా ఉన్నదని, రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హోం శాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు.
మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ‘గన్మెన్ చెంపదెబ్బ వివాదం’పై ఆయన.. అది అనుకోకుండా జరిగిన పరిణామమని, దానికి తాను తీవ్రంగా చింతిస్తున్నానని, క్షమాపణ �