ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన యువ అథ్లెట్ అగసర నందినికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ప్రోత్సహకాన్ని అందించింది. మంగళవారం ధర్మపురిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వ�
కాంగ్రెస్ నాయకులు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారని, వారి మాటలు కాకుండా మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూడాలని, మభ్యపెట్టే హామీలతో వచ్చే వారితో రైతులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్�
దేశంలోనే నంబర్ వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణలో గంగా జమునా తెహజీబ్లా కేసీఆర్ పాలన సాగుతున్నదని కొనియాడారు.
దేశంలోనే నంబర్వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని, రాష్ట్రం లో కేసీఆర్ పాలన గంగా జమునా తెహజీబ్ను తలపిస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిముల అభ్యున్నతికి గతం లో ఏ నాయకుడూ కేసీఆర్
భాద్రపద శుద్ధ చవితి మొదలు నవరాత్రోత్సవాలు ముగిసే దాకా వినాయకుడికి వివిధ పూజలు చేసిన భక్తకోటి ‘అగిలే బరస్ తూ జల్దీ ఆఁ’... అంటూ వీడ్కోలు పలికింది. రాష్ట్రంలో గణేశ్ నవరాత్రోత్సవాలు గురువారం ప్రశాంతంగా ము�
నగరంలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల వ్యూహం ఫలించింది. అనుకున్న సమయానికి కీలకమైన ఖైరతాబాద్ గణేనాథుడిని మధ్యాహ్నం ఒకటిన్నరకు, బాలాపూర్ గణేశుడిని 4.30 గంటలక�
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ముస్లింలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం అంబర్పేటలో ముస్లిం శ్మశానవాటికకు ప్రభుత్వం ద్వారా కేటాయించిన మూడెకరాల స్థలంలో �
శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో బంజారాహిల్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గత ఏడాది ఆగస్టు 4న ప్రారంభించారు.
దేశంలోనే మొదటిసారిగా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించేందుకు తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్పీఐసీసీసీ)ను తెలంగా
హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్త జన సంద్రమవుతున్నాయి. గణేశ్ నిమజ్జనాలతో కోలాహలంగా మారుతున్నాయి. శనివారం సైతం భారీ సంఖ్యలో వినాయక ప్రతిమలను సాగర్లో నిమజ్జనంచేశారు.
చ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని హోంమంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ పోరాటంలో వీహెచ్ దేశాయ్ చేసిన కృషి గొప్పదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం బేగంపేట్లోని బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో తెలంగాణ సమై
స్వరాష్ట్రంలోనే ముస్లింలు అభివృద్ధి సాధిస్తున్నారని, వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్�