గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్�
పేదలకు ఎన్నో ఏండ్ల కల సాకరమైన వేళ.. ఆత్మగౌరవ సౌధం అందివచ్చిన వేళ ఇంటింటా పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగ�
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది. ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�
నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ నంబర్వన్గా పనిచేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ను గురువారం చేవెళ్ల ఎ
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రి మహమూద్ అలీ జాతీయ పతాకాన్�
రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద ప్రజల సొంత ఇంటి కల నేరవేరిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గృహ�
నిన్నటి వరకు రెవెన్యూ సహాయకులుగా ఉన్న వారంతా నేడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గురువారం నియామక పత్రాలను అందించారు.
దళిత బంధు రెండో విడత అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. వచ్చే వారంలోగా దళితబంధు ఆర్థిక సహాయానికి దరఖాస్తులు అధికారులు సమర్పించాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రులు తలసాని శ్రీనివాస�