రంగారెడ్డి జిల్లా ఫార్మా బాధిత రైతులు శుక్రవారం నగరంలోని నాంపల్లి (సీసీఎల్ఏ) అథారిటీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ద్వారా రైతులు అందుకున్న నోటీసులను జడ్జికి అందజేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లను నడిపించ�
నిషేధిత అల్ఫ్రాజోలం మాత్రలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. గురువారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యా
పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడికి గాయాలైన సంఘటన హుమాయం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ లో చోటుచేసుకుంది. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మిద్దె తోటల సాగుబడి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవాస్తవ అన్నారు. అగ్రి-హోర్ట్ సొసైటీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున�
Telugu University | పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-129ను వెంటనే రద్దు చేసి ఎలాంటి షరతుల్లేకుండా మాజీ వీఆర్వోలను యథావిధిగా రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వీఆర్వోల జాయింట్ యాక్షన�
Indira Priyadarshini | సంగీత, సాహిత్య కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల వార్షికోత్సవాలు, ప్రభుత్వ , ప్రయివేట్ సంస్థల సభలు, కులసంఘాల సదస్సులతో నిత్యం కళలాడే ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం గత కొన్ని సంవత్సరాలుగా ముగబోయింద