షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేసింది. సకాలంలో ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Nampally | నాంపల్లి పటేల్ నగర్లో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.
TGSRTC | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప�
నాంపల్లిలోని నీటిపారుదల శాఖలో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని రెడ్హిల్స్ ఉన్న నీటిపారుదల శ�
ఎంఐ ఎం పార్టీ సీనియర్ నాయకుడు, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్ విరాసత్ రసూల్ఖాన్(78) మంగళవారం అనారోగ్యంతో తన స్వగృహంలో కన్నుమూశారు. 2009లో నూతనంగా ఏర్పడిన నాంపల్లికి మొట్ట మొదటి ఎమ్మెల్యేగా విరాసత్ రసూ
నగరంలోని నాంపల్లిలో నిర్మిస్తున్న పూర్తి స్థాయి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (ఎంఎల్పీ) పనులు దాదాపు పూర్తికావచ్చాయని, త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని హైదరాబాద్ మెట్రో ర�
లంచం తీసుకుంటుండగా మున్సిపల్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఉన్న పట్టణ,గ్రామీణ ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధ�
హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు (Rain) కురిశాయి. సోమవారం తెల్లవారుజామున మొజంజాహి మార్కెట్, నాంపల్లి, లకిడీకపూల్, ఖైరతాబాద్తోపాటు పటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన నుమాయిష్ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శించారు.
Numaish | : హైదరాబాదీలకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ వరకు నుమాయిష్ను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియనుంది.
Hyderabad | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రద్దీగా ఉంటుంది.. ఈ రద్దీలో ఒకరికొకరు తగులుతూ కొన్ని సందర్భాల్లో ముందుకెళ్తుంటారు.. అలా శంకరయ్య (పేరు మార్చాం..) ముందుకెళ్తూ తననెవరూ చూడడం లేదనుకొని ముందున్న మహిళల పట్ల అ
హైదరాబాద్లోని నాంపల్లి 4వ అదనపు జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. 2019లో భార్యను చంపిన కేసులో భర్తకు ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి.
ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం గురువారం కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో గందరగోళం మధ్య ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు ప్రజలకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడాన�
నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లిలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో 15 అంతస్తుల భవన నిర్మాణాన్ని పీపీపీ విధాన�