చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చేప మందు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు.
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలో హజ్ యాత్రికులకు జూన్ 3న శిక్షణ శిబిరాన్ని నిర్వహించను న్నట్టు చైర్మన్ మహ్మద్ సలీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చే నెల 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
దేశంలో ఎక్కడలేని విధం గా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని, సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావ టం వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. మలక్పేట, యాక�
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు �
నాంపల్లి రెడ్ రోస్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సిటీ జాబ్ ఫేర్కు విశేష స్పందన లభించింది. జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు
Traffic restrictions | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు ‘నుమాయిష్’ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
మునుగోడు ఉప ఎన్నికలో నాంపల్లి మండల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. రాష్టంలోని అధికార పార్టీతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి టీఆర్ఎస్కు మద్దతు పలికారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్
ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత తీర్పు చెప్పారని సైదాబాద్ ఇన
‘లెర్నింగ్ బై డూయింగ్' అన్నది నేటి విద్యావిధానం అనుసరిస్తున్న సరికొత్త సూత్రం. పుస్తకాల్లోని పాఠ్యాంశాలను అవపోసన పట్టినా రాని నైపుణ్యతలు క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా పొందవచ్చు.