Hyderabad | నాంపల్లి మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్లో ఉండగా ఒక వాహనదారుడికి గుండెపోటు వచ్చింది. ట్రాఫిక్లో చిక్కుకున్న అతనికి సడెన్గా హార్ట్ ఎటాక్ వచ్చింది.
మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీ�
మెహిదీపట్నం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పశుసంవర్థక,సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్�
వాగు | గురువారం రాత్రి కురిసిన భారీ వానలకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నాంపల్లి మండలంలో వాగులో బైక్తో సహా కొట్టుకుపోయిన ఇద్దరిని స్థానికులు కాపాడారు
మర్రిగూడ: హరితహారంలో భాగంగా రోడ్డు వెంట నాటిన మొక్కలను ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. మండలంలోని తిరుగండ్లపల్లి, యరుగండ్లపల్లి, రాజపేట
మెహిదీపట్నం:నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ దాయీబాగ్ హనుమాన్బాలాజీ ఆలయంలో గత ఐదురోజులుగా జరుగుతున్న 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఉదయం చక్రస్నానం చేసిన పం
మెహిదీపట్నం:నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ దాయీబాగ్లో ఉన్న హనుమాన్ బాలాజీ ఆలయం 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం బాలాజీ వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగ�
మెహిదీపట్నం : డ్రైనేజీల మరమ్మత్తులు చేసే జలమండలి సివరేజి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్న
సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు ఆర్థిక అండ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. మంగ
మెహిదీపట్నం : పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్నీ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేస్తున్న పథకాలతో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు అన్న�