యాత్రికులను సాగనంపిన ముస్లిం ప్రముఖులు హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు సోమవారం 746 మంది తరలి వెళ్లారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 373 మంది ఉన్నారు. నాంప
హైదరాబాద్ : జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు తమ వద్దకు చేరలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సూర్యాపేట �
Nampally | నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినతర్వాత నాంపల్లిలోని ఫ్యాబ్సి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది.
గోల్నాక : మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్పై ఎట్టకేలకు స్పష్టత లభించింది. మూసీకి ఇరు వైపుల బఫర్ జోన్ సరిహద్దుల వివరాలను అంబర్పేట మండల తాశీల్దార్ వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ మెట�
Mini Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మినీ నుమాయిష్ ప్రారంభమైంది. ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రత�
Hyderabad | నాంపల్లి మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్లో ఉండగా ఒక వాహనదారుడికి గుండెపోటు వచ్చింది. ట్రాఫిక్లో చిక్కుకున్న అతనికి సడెన్గా హార్ట్ ఎటాక్ వచ్చింది.
మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీ�
మెహిదీపట్నం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పశుసంవర్థక,సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్�
వాగు | గురువారం రాత్రి కురిసిన భారీ వానలకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నాంపల్లి మండలంలో వాగులో బైక్తో సహా కొట్టుకుపోయిన ఇద్దరిని స్థానికులు కాపాడారు