నాంపల్లి బజార్ఘాట్ ప్రాంతంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
నాంపల్లి బజార్ఘాట్లో సోమవారం ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Nampally Accident | నగర పరిధిలోని నాంపల్లి బజార్ఘాట్లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది వరకు తొమ్మిది ప్రాణాలు కోల్పోయారు. అగ్నికీలలకు నాలుగు నెలల చిన్నారి సైతం బలైంది.
CM KCR | నాంపల్లిలోని బజార్ఘాట్ ఏరియాలో ఈ ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం గురించి తెలియగానే సీంఎ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహా�
Fire accident | నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది �
Fire accident | నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది దుర్మరణం పాలయ్యార
పద్మభూషణ్ పురస్కార గ్రహీత శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ వరప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో శాంతా-వసంత ట్రస్టు 2023 సాహితీ పురస్కారాలను ప్రకటించింది. ఈ నెల 15న నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం�
Crime news | నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్ను ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తప్పి పోయిన బాలుడి తల్లి భోజనం కో�
నాంపల్లి నుంచి శాలిమార్ వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18046)లో సోమవారం పొగలు వచ్చాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గరలో రైలును నిలిపివేశారు. బోగి నుంచి పొగలు వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు భయం�
నగరంలో మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డ్ రాస్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు.
హైదరాబాద్లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.
మృగశిర కార్తె (Mrigasira Karthi) సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు ట్రా