హైదరాబాద్ నాంపల్లిలోని హజ్హౌస్లో ఆన్లైన్ హజ్ అప్లికేషన్ ఫెసిలిటేషన్ కౌంటర్ను హజ్ కమిటీ చైర్మన్ సలీంతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రారంభించారు.
అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
మాదాపూర్లోని హైటె క్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో- 2023ను హోం మంత్రి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్తో కలిసి శు�
మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో- 2023ను హోం మంత్రి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్తో కలిసి శు�
దేశంలో సమానత్వం సాధించిననాడే నిజమైన గణతంత్రమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. గురువారం తెలంగాణభవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కేకే ఆవిష్కరించారు.
పూర్తిస్థాయి అంధత్వ నివారణలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో దశ కంటివెలుగు కార్యక్రమం గ్రేటర్ వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. శిబిరంలో ముఖ్యంగా వయస్సు మీదపడిన వృద్ధులు, క�
Home minister Mahmood Ali | సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేట డెక్కన్ స్టోర్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న హోంమంత్రి మహమూద్ అలీ సంఘటనా స్థలానికి చేరుకొని
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ లౌకికవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల వారిని విస్మయానికి గు�
సైబర్ నేరాలపై ప్రజలంతా అవగాహనతో ఉండాలని, అప్పుడే వాటిని సమర్థవం తంగా అడ్డుకోగలమని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉన్నదని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డు వసంత్ విహార్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగ�
ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
గ్రంథాలయాలకు పూర్వ వైభవం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
నేషనల్ ప్రైవేట్ సెక్యూరిటీ డే సందర్భంగా ఆదివారం సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్ఏటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.