సీఎం కేసీఆర్ అధ్వర్యంలో అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈశ్వరీబాయి విద్య కోసం ఎంతో కృషి చేశారని, ఆమె స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఉద్యోగాల నియామకాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో 4శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నదని, ఈ విషయంలో అపోహలు వద్ద ని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నా రు.
Home Minister Mahmood Ali | ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో శాంతిభద్రతలు, నక్సలిజం పెరుగుతుందనే అనేక అపోహలున్నాయని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖ పటాపంచలు దేశంలోనే అత్యుత్తమ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తారని హోంమం�
సకల సౌకర్యాలతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్మించిన వన్టౌన్ పోలీస్స్టేషన్, పోలీస్ గెస్ట్హౌస్, అంతర్గాం కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న హోంశాఖ మంత్రి మహ�
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
దేశానికి గాంధీ ఎలాగో.. తెలంగాణకు కేసీఆర్ అలాంటివారే. తెలంగాణలో అన్ని మతాల వారు గంగాజమునా తహెజీబ్గా కలిసి మెలిసి జీవిస్తున్నారు. విలీనంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నది.
బహుజన వర్గాల స్ఫూర్తిప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
రెండు రష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా వేగవంతం చేయాలి సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో హోంమంత్రి మహమూద్అలీ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర పునర్వ్
హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. ఇందుకు రాష్ట్రం లో పలు ఎంఎన్సీలు పెట్టుబడులు పెట్టడమే
చాంద్రాయణ గుట్ట వద్ద 674 మీటర్ల పొడవు, రూ. 45.29కోట్లతో ఇరువైపులా నాలుగు లేన్లతో విస్తరించిన ఫ్లై ఓవర్ను శనివారం ఉదయం 11 గంటలకు హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు.
సంగారెడ్డి : భారత జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డిలోని పోలీసు పరేడ�
హైదరాబాద్ : నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని, మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ �