రవీంద్రభారతి : దివ్యాంగుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వికలాంగులు అని కాకుండా దివ్యాంగులు అని గౌరవంగా పిలువాలని చె�
చార్మినార్ : ప్రజలకు మరింత మెరుగైన చికిత్సలు అందించేందుకు స్థానిక ప్రాంతాల్లోనే ప్రజల చెంతకు బస్తీ దవఖానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర హోశాఖ మంత్రి మహమూద్అలీ తెలిపారు. శుక్రవారం ఆయన చా�
తెలంగాణ, ఏపీ మధ్య సమస్యలు చిన్నవే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అవి సహజం జోనల్ కౌన్సిల్ భేటీలో మహమూద్ అలీ రెండు తెలుగురాష్ర్టాల మధ్య సమస్యలు జాతీయాలే: కేంద్ర మంత్రి అమిత్ షా వాటి పరిష్కారానికి కృషి చ�
ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. నగర్ మంత్రులు మహ్మద్ అలీ, తలస�
ముషీరాబాద్ : దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రొత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందు లకు గురి చేస్తుందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు అన్నారు. కార్పొరేట్ క�
మెహిదీపట్నం : ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం కార్వాన్ నియోజకవర్గం నానల్నగర్ డివిజన్ సాలార్జంగ్ కాలనీ�
మెహిదీపట్నం : నవంబర్ 15 న వరంగల్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. విజయగర్జన సభ సన్నాహకం కోసం లంగర్హౌస్ల
చాదర్ఘాట్, అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలన వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురా డివిజన్లోని ఆజం ఫంక్షన్ హాల్లో పాతమలక్పేటకు చె�
పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతిని శుక్రవారం హైదరాబాద్లో నిర్వ�
పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం: హోంమంత్రి నేర రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ మహేందర్రెడ్డి ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలు పటిష్టంగ
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం హత్య జరిగిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. లక్డీకాపూల్లో
అబిడ్స్ : జాంబాగ్ శంకర్బాగ్లోని తుల్జాభవాని దేవాలయంలో జరిగే దసరా బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ చైర్మన్ గొడుగు గోపియ�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఫెస్టివల్ మేళాకు తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి మేళాను ప్రారంభించారు. అనంత