హోంమంత్రి మహమూద్ అలీ మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో మైనార్టీల జీవితాల్లో వెలుగులొచ్చాయని చ�
చాదర్ఘాట్ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని… అన్ని విధాల అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్టీ కోసం పని చేసే వ�
వ్యర్థం నుంచి విద్యుత్తు సులభమే: జగదీశ్రెడ్డి వ్యర్థ పదార్థాల నుంచి విద్యుదుత్పత్తి సులభమేనని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సోమవారం మండలిలో సభ్యులు గంగాధర్ గౌడ్, నవీన్కుమార్, అలుగుబెల్లి నర్సిర�
చాదర్ఘాట్ : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పాతనగరం నుంచి పార్టీ కోసం శ్రమించిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా చోట�
సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశు సంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ని�
సైదాబాద్ : లైంగికదాడికి గురై హత్యగావించబడిన ఆరేండ్ల చిన్నారి బాధిత కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవత్ రాథోడ్ పరామర్శించారు. గురువారం ఉదయం సైదాబ�
కొత్తూరు : జహంగీర్ పీర్ దర్గా విస్త్రరణకు 46ఎకరాలు భూమిని సేకరించామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ కొత్తూరు మండలంలోని జ
కవాడిగూడ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గత 70 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చ�
సన్మానసభలో టీఎన్జీవో నేతల ప్రశంసలుహైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని టీఎన్జీవో నేతలు కొనియాడారు. టీఎన్జీవో కేంద్ర సంఘం �
హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్�