తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ద్వారా ల్యాండ్ యూజ్ స్టేటస్ను తెలుసుకునే విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చ
రంగారెడ్డి జిల్లా పరిధిలో విక్రయానికి ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మంగళవారం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ మీటింగ్ హాలులో హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీబిడ
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ను కల్పించేందుకు హెచ్ఎండీఏ రోడ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా నగరానికి ఉత్తర- పడమర నగరాలను కలిపేలా రోడ్ల విస్తరణ చేపట్టాలని, అవసరమైన చోట
మేడ్చల్ మలాజిగిరి జిల్లా పరిధిలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో ఖాళీ ప్లాట్ల విక్రయం కోసం సోమవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశ�
సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. కొన్నాళ్ల విరామం తర్వాత మొదలైన సండే ఫన్డే కార్యక్రమానికి భారీ సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చి ఉత్సాహంగా గడిపారు. ఏటు చూసినా విద్యుత్ కాంతులతో ధగధగలాడే తెలంగాణ కొత్�
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనున్నది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున
Hyderabad | నగరంలో ఆధునిక మౌలిక వసతులతో రెండు లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. తూర్పున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లేఅవుట్లను అభివృద్ధి
హైదరాబాద్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అనువుగా గ్రేటర్తోపాటు శివారు మున్పిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు.
చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రత్యేకంగా సర్వే చేపట్టి..బఫర్జోన్ను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజ
సాగర తీరంలో ఈ నెల 11న నిర్వహించనున్న ఫార్ములా -ఈ రేసింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న�
హుస్సేన్ సాగర్ తీరం సరికొత్తగా ముస్తాబవుతున్నది. కుటుంబ సమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా సరికొత్త అందాలను పరిచయం చేయనున్నారు. పచ్చని మైదానాల నుంచి వీచే పైరగాలులు, నీటి అలలపైకి పరుచ�