గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 38 ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను �
శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం,గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్ల కేటాయింపునకు హెచ్ఎండీఏ శనివారం నోటిఫికేషన్ జారీ చేసిం ది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరోసారి వేలానికి ప్రభుత్వ భూములను సిద్ధం చేశారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ-వేలం ద్వారా ఆన్లైన్లో భూములను విక్రయించేందుకు హైదరాబాద్ మహ�
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హరితహారం, అటవీ పునరుద్ధరణ, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెరిగేందుకు ఎంత
పీర్జాదిగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు.
వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా జింకల పార్కులోని కుంటల్లోకి చేరుతుండటంతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారింది.
శివారు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల జోరు క్రమంగా పెరుగుతోంది. కోర్సిటీతో పోల్చితే ఔటర్ రింగ్రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు నివాసయోగ్యానికి అనుకూలంగా మారగా.. అక్కడ నిర్మాణాల కోసం దరఖాస్తు�
హైదరాబాద్ మెడలో ప్రభుత్వం పచ్చలహారం వేసింది. ఎటుచూసినా పచ్చని చెట్లు, పారులతో హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ను హరితమయం చేసి.. 158 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిం�