చెరువుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, బక్షికుంట చెరువుల అభివ�
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిట్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని హోటల్ ట�
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వ�
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 38 ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను �
శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం,గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్ల కేటాయింపునకు హెచ్ఎండీఏ శనివారం నోటిఫికేషన్ జారీ చేసిం ది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరోసారి వేలానికి ప్రభుత్వ భూములను సిద్ధం చేశారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ-వేలం ద్వారా ఆన్లైన్లో భూములను విక్రయించేందుకు హైదరాబాద్ మహ�
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హరితహారం, అటవీ పునరుద్ధరణ, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెరిగేందుకు ఎంత