హైదరాబాద్కు 6 ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి. ఈ బస్సులు పూర్తిగా నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను సందర్శించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ
minister ktr | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశం ఎక్కడ ఉందో గెస్ చేయగలరా? అని నెటిజన్లను కేటీఆర్ ప్రశ్నించారు. ఆ
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల వేలానికి సంబంధించిన ప్రీ బిడ్ మీటింగ్ను గురువారం నుంచి ఈ నెల 7 వరకు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధిక�
హుస్సేన్సాగర్లోకి ఇప్పటికీ ఇంకా వచ్చి చేరుతున్న మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం మూడు చోట్ల 5 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ, 30 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉన్న మ
ఇంటి అనుమతుల్లో ఎక్కడ జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా టీఎస్-బీపాస్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆన్లైన్లో అనుమతి పొందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప�
రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైనది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస
Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏపై ప్రశంసల వర్షం కురిపించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Ibrahimpatnam Lake | హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు
Gandipet Park | చారిత్రక గండిపేట జలాశయం తీరంలో పర్యాటకులను కనువిందు చేసేలా కొత్తందాలను జోడిస్తూ సర్వాంగ సుందరంగా 5.50ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త పార్కు నిర్మితమైంది. ఈ పార్కును రాష్ట్ర
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పా�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో లక్ష వినాయకులను పంపిణీ చేస్తున్నారు. మట్టి గణపతిఊనే పూజిద్దా.. అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగానూ తమ వంత�
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన వినాయచ చవితిని పురస్కరించుకొని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉచితంగా ఒక లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను హె�