Hyderabad | నగరంలో ఆధునిక మౌలిక వసతులతో రెండు లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. తూర్పున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లేఅవుట్లను అభివృద్ధి
హైదరాబాద్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అనువుగా గ్రేటర్తోపాటు శివారు మున్పిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు.
చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రత్యేకంగా సర్వే చేపట్టి..బఫర్జోన్ను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజ
సాగర తీరంలో ఈ నెల 11న నిర్వహించనున్న ఫార్ములా -ఈ రేసింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న�
హుస్సేన్ సాగర్ తీరం సరికొత్తగా ముస్తాబవుతున్నది. కుటుంబ సమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా సరికొత్త అందాలను పరిచయం చేయనున్నారు. పచ్చని మైదానాల నుంచి వీచే పైరగాలులు, నీటి అలలపైకి పరుచ�
చెరువుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, బక్షికుంట చెరువుల అభివ�
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిట్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని హోటల్ ట�
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వ�