Hyderabad | హైదరాబాద్ మహానగరం నుంచి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు పూల బాటలుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం,
Hyderabad | ప్రణాళికబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపడుతున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ
నగర శివారు ప్రాంతాల్లో పార్కులు, పచ్చదనం పెంపకం, వాటి నిర్వహణలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ర్టానికి రోల్ మోడల్గా నిలుస్తున్నది.
Hyderabad |మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లో విక్రయానికి ఉంచిన అన్ని ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి.
హైదరాబాద్ మెట్రోపాలిటల్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అన్ని సౌకర్యాలతో స్థలాలను అభివృద్ధి పరిచి విక్రయిస్తున్నది. గ్రేటర్ పరిధిలో స్థలాల వేలం విక్రయాలకు వినియోగదారుల నుంచి అద్భు త స్పందన లభిస�
Hyderabad |సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో ఆధునిక మౌలిక వసతులతో ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలంలో లేఅవుట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేస్తోం�
Bachupally | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండురోజులపాటు లేఅవుట్లోని 73 ప్లాట్లను ఆన్లైన్ల
Uppal Sky Walk | ఉప్పల్ చౌరస్తాలో నిర్మిస్తున్న స్కైవాక్ నిర్మాణ పనులను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ పరిశీలించారు. మంగళవారం హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్�
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని బాచుపల్లి లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పకదారి పట్టిస్తున్న ఓ సంస్థ ఫౌండర్, సీఈఓగా ఉన్న రాధాకృష్ణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్ల�
గ్రేటర్ హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున అర్బన్ పారుల ఏర్పాటుతో గ్రీనరీ గణనీయంగా పెరిగిందని, ఇదే మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన �
మహానగరం రోజు రోజుకు వేగంగా విస్తరిస్తున్నది. కోర్ సిటీలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు వరకు సులభంగా చేరుకునేందుకు ఇరువైపులా మెరుగైన