లక్ష ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్ఎండీఏ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది లక్ష మట్టి విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేస్తున్నది. మట్ట�
హైదరాబాద్ : బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి అధికారులు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. పోచారంలో సోమవారం నిర్వహించిన ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 28/1, 20, 159 సర్వే నెంబర్లల్లోని 380 ఎకరాల లేఔట్ భూమిని సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లో ప్రజ
HMDA | బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. బండ్లగూడ, పోచారంలోని 3716 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి.
గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో మూడు చోట్ల ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం వేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాట్ల వేలం పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్
గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో భూ సమీకరణ పథకానికి భూయజమానులకు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతున్న లేఅవుట్ల అభివృద్ధిని చూసి రైతులు స్వయంగా తమ భూములను అప్పగించేం�
నగర శివారు ప్రాంతాలైన బహదూర్పల్లి, తొర్రూర్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో రెండో విడత ప్లాట్లను వేలం వేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ �
Special grade collector | రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
HMDA | హైదరాబాద్లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్ఎండీఏ (HMDA)కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను (Rajiv swagruha flats) అమ్మకానికి పెట్టింది.
హైదరాబాద్ మహానగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పని చేస్తోంది. నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ చుట్టూ రెండే�
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలానికి పెట్టిన ప్రభుత్వ భూములు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ-వేలం పాటకు అనూహ్య స్పందన లభించింది. భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి
E-auction | నగర శివార్లలోని బహదూర్పల్లి, తొర్రూరులో హెచ్ఎండీఏ (HMDA) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్ల ఈ-వేలం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూరులో 30 ఎకరాల్లో ఉన్న 223 ప్లాట్లు, బహదూర్పల్లిలోని 40 ఎక
భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
Land sale | నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ