బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. 10వ తరగతి వరకు క్లాస్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలలకు తర
విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించడంపై అనవసర చర్చ జరుగుతున్నదని కర్ణాటకలోని రామకృష్ణ ఆశ్రమానికి చెందిన యోగి భవేశానంద్ చెప్పారు. హిజాబ్ వివాదం సమాజానికి మంచిది కాదన్నా రు. హిజాబ్�
బెంగళూరు: దేశంలో ఇప్పుడు హిజాబ్పై పెద్ద చర్చ జరుగుతున్నది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మరో భాష్యం చెప్పారు. మహిళలు తమ మఖానికి ముసుగు వేసుకోకపోవడం వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నా�
అమెరికా, పాక్ సహా పలువురు స్పందన ఖండించిన భారత విదేశాంగ శాఖ పూర్తిగా అంతర్గత అంశమని స్పష్టీకరణ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కర్ణాటకలో రేగిన హిజాబ్ వివాదం అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నది. దీనిపై అమెరికా, పా�
హిజాబ్ వివాదంపై స్పందిస్తూ సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని కొన్ని విద్యాసంస్ధల్లో డ్రెస్ కోడ్ అమలు, హిజాబ్పై నిషేధం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.
డెహ్రాడూన్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిజాబ్ అంశంపై చర్చ జరుగుతున్నది. ముస్లిం విద్యార్థినులు క్లాస్లో హిజాబ్ ధరించడాన్ని బీజేపీ, దాని అనుబంధ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ�
హిజాబ్ అంశంపై తీర్పు వెలువడేంత వరకు రాష్ట్రంలో విద్యార్థులెవరూ మతపరమైన దుస్తులు ధరించి బడులకు హాజరు కావద్దని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ మేరకు సీజే రుతురాజ్ అవస్థీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ
హిజాబ్ వివాదం చిన్న అంశం అని, అయితే ఇలాంటి వివాదాలు సమాజానికి అంత మంచిది కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అన్ని మతాలను అందరు ప్రజలు గౌరవించాలన్నారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బం
హిజాబ్ వివాదం కొనసాగుతుండగా అంతకుముందు హిజాబ్ నిషేధాన్ని సమర్ధిస్తూ స్కూల్స్లో డ్రెస్ కోడ్ ప్రతిపాదనను సమర్ధించిన మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ఆపై యూటర్న్ తీసుక�
న్యూఢిల్లీ: కర్నాటకలో ఉడిపి జిల్లాలో ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి క్లాస్రూమ్కు వెళ్లడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యార్థులు కాషాయ కండువాలను
ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ బీజేపీ మతచిచ్చు రాజేస్తుంది. సీఎం కే చంద్రశేఖర్రావు ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇది నిజమేననిపిస్తున్నది.
ఉడిపి: కర్నాటకలో విద్యార్థుల నిరసనలు హోరెత్తిస్తున్నాయి. ఉడిపి జిల్లాలోని కుందాపూర్లో ఉన్న గవర్నమెంట్ పీయూ కాలేజీలో గత కొన్ని రోజుల నుంచి ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి క్లాస్రూమ్లకు