Owaisi | కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజాపూర్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు
Hijab | బీహార్లోని ముజఫర్పూర్లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్పూర్లోని ఓ మహిళా కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థినులను ఉపాధ్యాయుడు హిజ�
కర్ణాటకలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించరాదన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు వెలువరించింది.
బీజేపీ పాలిత హర్యానా రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము నిగ్రహించుకోలేని పురుషులే హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారని అన్నారు.
Hijab | ఇరాన్లో హిజాబ్ (Hijab) వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిజబ్ ధరించలేదన్న కారణంతో
విద్యా సంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించటాన్ని నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ రాజుకుంటున్నది. మం గళూరు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో అధికారులు అనుమతించలేదు
రానున్న రోజుల్లో కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రాంతాల్లో కూడా హిజాబ్ధారణపై నిషేధం విధించే అవకాశమున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ అన్నారు. పబ్లిక్ ప్లేస్లలో హిజాబ్పై
బీజేపీ పాలిత కర్ణాటక మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. అధికార పార్టీ నేతలు, రైట్ వింగ్ కార్యకర్తలు ముస్లింలే లక్ష్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు
బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత విధానాలతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వివాదాలపై ఓ జాతీయ మీడియాతో ఆయన �
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�
విద్యా సంస్థల్లో హిజాబ్పై నిషేధం మీద అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హిజాబ్పై నిషేధాన్ని సమర్థిస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్�