కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను ముస్లిం నేతలు గురువారం కలిసి హిజబ్ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదని, హిజాబ్ధారణ తప్పనిసరి అని పేర్కొంటూ ఎల�
బెంగుళూరు: హిజాబ్ వివాదంపై కర్నాటక హై కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ను బ్యాన్ చేయాలని దాఖలైన పలు పిటీషన్లలను కొట్టి పారేసింది. అయితే స్కూళ్లలో హిజాబ్ ధ�
బెంగళూరు : హిజాబ్ కేసుపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో రాజధాని బెంగళూరులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా వారం పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఉడిపితోపాటు పలు
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఏమీ కాదని కర్ణాటక హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హిజాబ్ వివాదంపై హైకోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. కర్ణాటక ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ప్రభులింగ్
బెంగుళూరు: కర్నాటక హైకోర్టులో ఇవాళ కూడా హిజాబ్ వివాదంపై విచారణ జరుగుతోంది. ఇస్లామిక్ సంప్రదాయంలో హిజాబ్ ధరించడం ముఖ్యమైన ఆచారం ఏమీ కాదు అని ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ తెలిపారు. ఉ�
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో నాలుగో రోజూ బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తరగతి గదుల్లో హిజాబ్ను ధరించడంపై ఆంక్షలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థినుల తరపున న్యాయవాది రవివర్మ
హైదరాబాద్: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉన్నది. హిజాబ్ ధరించవద్దంటూ ఒక కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ద�
హిజాబ్ వివాదం నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. గత వారం రోజులుగా ఉడిపి, దక్షిణ కన్నడ, బెంగళూరు జిల్లాల్లో హిజాబ్ అంశంపై ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం స్కూళ్లలో సాధారణ హాజరు �
కర్నాటకలో సాగుతున్న హిజాబ్ వివాదం అర్ధరహితమని బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.