సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేసిన షేక్ జానీమియాకు 1991 నుంచి పూర్తి వేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017లో సింగిల్ జడ్జి �
గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయో, ఆ భూములపై ఏ శాఖకు అధికారం ఉంటుందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామకంఠం భూముల రక్షణ బాధ్యతలను ఎవరు చేపడతారో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, పంచా
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్లు సమర్పించి ఆరు నెలలైనా, ఇప్పటికీ విచారణ చేపట్టలేదని బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్రావు హైకోర్టులో వాదించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లో సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్, ఇతర కాలేజీల అనుమతులను రద్దు చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ఆయా కాలేజీల అనుమతులను రద్దు చేస్తూ 2
హైకోర్టులో కేసుల విచారణ లైవ్ ప్రొసీడింగ్స్ను రికార్డింగ్ చేయరాదని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేరొన్నారు. లైవ్ రికార్డింగ్ చేసి వాటిని మీడియాలో ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని �
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణ షెడ్యూల్ను ఖరారు చేయడంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేసిన పిటిషనర్ల ఫైళ్లను స్పీకర్ ముందుంచాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అసెంబ్లీ క�
హైదరాబాద్లో చట్ట వ్యతిరేకంగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కల్లు విక్రయాలకు చర్యలు తీసుకోవడం లే దని రంగారెడ్డి జిల�
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయ సమీక్షకు ఆసారం లేదని, ఈ అంశం పై అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు వీలుంటుం
తమకు అండగా ఉండాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి రాష్ట్ర మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్లు వినతి పత్రం అందచేశారు. డిజిటల్ క్రాప్ సర్వేలోని సమస్యల గురించి కమిషన్ దృష్టికి తెచ్చార
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ను ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పర
ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై కోర్టులు న్యాయ సమీక్ష జరిపేందుకు విధివిధానాలు ఉన్నాయని, బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫి రాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణ�
AP High Court | ఏపీలోని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురయ్యింది.
చెరువుల హద్దుల నిర్ధారణకు హైకోర్టును మరికొంత సమయం కోరాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఈ అంశం పై నవంబర్ రెండో వారంలో హైకోర్టు విచారణ చేపట్టనుండగా.. ఇప్పటికీ హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ నిర్ధ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారం ‘ప్రచారం ఫుల్.. పనులు నిల్' అన్న చందంగా తయారైందని విమర్శించారు. సోమవ�