High Court | ప్రజల హకులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అలాంటి వీడియోలను తొలగించాలని యూట్యూబ్ సంస్థను ఆదేశించి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్రిజిస్ట్రార్ కారాలయాల్లో ఫిర్యాదులు, వినతుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చెరువుల పరిరక్షణ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని 3వేలకుపైగా ఉన్న చెరువులకు హద్దురాళ్లను నిర్ధారించాల్సిందేనని స్పష్టంచేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. చికిత్స నిమిత్తం మంజూరైన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు గురువార
భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా అమ్ముకుని తినేశారని తీవ్ర వ్యా ఖ్యలు చేసింది.
అక్రమ నిర్మాణాలను నోటీసులివ్వకుండా తొలగించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెరువులు, రోడ్లు, వీధులు, పుట్పాత్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో నిర్మించిన వాటికి వర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. �
జీవోలు, ఆర్డినెన్స్లు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవోలు, ఆర్డినెన్స్లను తెలుగులో జారీ చేయకపోవడం అధికార భాషల చట్టం-1956తో పాటు పలు జీ�
Namasthe Telangana | తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డీ దామోదర్రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ టీ కృష్ణమూర్తిపై అరెస్టు లాంటి ఎటువంటి చర్యలూ తీసుకోరాదని, వారిపై నమోదు చేసిన కేసు దర్యాప్తున�
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి, వేధించారన్న ఆరోపణల నేపథ్యం లో గత నెల 28 నుంచి 31 వరకు ఉస్మానియా పోలీస్ స్టేషన్లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశి�
వ్యవసాయ భూములపై హకులను ధ్రువీకరించాల్సింది అధికారులు కాదని, సివి ల్ కోర్టు మాత్రమే తేల్చాలని హైకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు కూడా ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
కోర్టుల్లో కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నదని, వాటిని త్వరితగతిన పరిషరించి పెండెన్సీ తగ్గించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే పిలుపునిచ్చారు. ఆదివారం కర�