స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుని దవాఖానల పాలవుతుంటే ఎలా? వారంలో మూడుసార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి? అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు హద్దుల నిర్ధారణపై బుధవారం జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.
స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, బీసీలకు రాజ్యాంగపరమైన, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇ�
మూసీ ప్రక్షాళన చర్యలు తీసుకునే ముందు అధికారులు చట్టాలను అమలుచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
రాజ్యాంగం మన జీవన మార్గమని, దేశ నాగరికతకు ప్రతిరూపమని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైకోర్టు ఆవరణలో జరిగిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిం�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ 19 నుంచి నిరవధిక బంద్ను పాటిస్తున్న తెలంగాణ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం కాస్త వెనక్కి తగ్గింది. పరీక్షల నిర్వహణకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు యా�
లగచర్ల ఘటనపై బొంరాస్పేట పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
Group-1 | గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓ వైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒక మారు జీవో-29పై స�
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తే.. సుప్రీంకోర్టును వెళ్లాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తున్నది.
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న హిమాచల్ భవన్ను అటాచ్ చేస్తూ హిమాచల్ప్రదేశ్ హైకోర్టు నవంబర్ 18న ఉత్తర్వులు జారీచేసింది. సెలీ జల విద్యుత్తు కేంద్రానికి సంబంధించిన రూ.150 కోట్ల బకాయిలను వెంటనే చెల్ల
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు (High Court) సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుక�
: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యు లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకో�