రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) సంచలనం సృష్టించింది. అయితే, ఈ హడావుడిలో ప్రజలు వేస్తున్న కొన్ని �
ప్రభుత్వ, అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరించినపుడు సామాన్యుడికి దిక్కయ్యేది న్యాయస్థానాలే. మరి.. అలాంటి న్యాయస్థానాల ఆదేశాలను సైతం రేవంత్ సర్కారు బేఖాతరు చేస్తుంది.
Pharma City | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా సిటీ ఉన్నదో లేదో చెప్పాలని, దీనిపై 6 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫార్మా సిటీ రద్దయినట్టు పత్రికల్లో వచ్చిన క�
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి, జ్యుడిషియల్ కమిషన్చేత విచారణ జరిపింపించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి బుధవారం చలో విద్యుత్తు సౌధకు పిలుప�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్లో తమ ఇండ్ల కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ విద్యాధర్రెడ్డి, అనుపమ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టిం�
ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్పై క్రిమినల్ కేసు ఉపసంహరణకు ప్రభుత్వం గత నెల 15న జీవో జారీ చేయడం, దాని ఆధారంగా కూకట్పల్లి
హైదరాబాద్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే గణేశ నిమజ్జన వ్యహారంపై చిట్టచివరి సమయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ,అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలను తొలగించేందుకు చేపట్టే చర్య లు నిబంధనలకు లోబడే ఉండాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆయా విద్యాసంస్థలు చూపే ఆధారాలను లోతుగా పరిశీలించాలని, చెర�
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్�
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 3.7 ఎకరాల భూమిని కేటాయించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై హైకోర్�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందులో పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి పోటీచేసి మరో పార్టీ�
ముడా భూకేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించడం గవర్నర్ స్వతంత్ర నిర్ణయమని, దీనిపై మంత్రివర్గ సూచనతో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానిం�
గ్రూప్-1 పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్న తీరును వివరించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ల�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగం ప్రాంతంలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఏరియాలో నిర్మాణాల తొలగింపునకు ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వుల
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అంశంపై అనుమతులు నిరాకరించడానికి కారణాలు చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.