కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్లు సమావేశమవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై
మధిరలో జిల్లా అదనపు కోర్టు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ అన్నారు. మధిర పట్టణంలో రూ.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మున్సిఫ్ కోర్టుతోపాటు సబ్ సివిల్ కోర్ట
పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా? అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లి పాలు పట్టడం, ఆ బిడ్డ తల్లి పాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల�
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని అసోసియేషన్తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింద�
అడ్డదారిలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు యత్నించిన నాయకులకు ఎదురుదెబ్బ తగిలింది. భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ సొసైటీ విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు పాకులాడి హైకోర్టు ముందు బొక్కా బోర్�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి (ఆసిఫాబాద్) ఎన్నికను సవాల్ చేస్తూ ఆమె ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల అఫిడవిట్�
హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ బీఆర్ఎస్కు చెందిన మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్�
పార్టీ ఫిరాయింపులకు పా ల్పడిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలో క్ అరాధే, జస్టిస�
సికింద్రాబాద్ మహంకాళి మందిరంలోని ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను, వాటి లింకులను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర సైబర్క్ర�
Harsha Sai | యూ ట్యూబర్ హర్ష సాయి తనపై లైంగిక దాడి చేయడంతోపాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ముంబైకి చెందిన ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు హర్ష సాయి (Harsha Sai)పై సెప�
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది.
ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా పౌరసరఫరాల శాఖకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించకపోవడంతో రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం కింద జప్తు చేసిన స్థిరాస్తులను క్రయవిక్రయాలు లేదా అన్యాక్రాం
Group-1 Mains | గ్రూప్1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే గ్రూప్-1 ఫ�
గుజరాత్లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై (BJP MLA) లైంగిక దాడి కేసు నమోదయింది. హైకోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేపై, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్పై పోలీసులు కేసు నమోదుచేశారు.