భారీ వర్షాలతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. కంది పాత చెరువు మత్తడిదూకి ప్రధాన రహదారిపై పారుత�
Hyderabad | హైదరాబాద్లో పలుచోట్ల ఆదివారం భారీ వర్షం(Heavy rains)కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు.
Khammam | ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
TG Rains | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మళ్లీ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. సాగునీటి జలాశయాలన్నీ నిండు కుండలా మారాయ�
TG Rains | గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Hyderabad | హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుండడంతో, పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఈ క్రమంలో ఈ ర�
Osman Sagar | హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఈ రెండు జలాశయాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులకు గేట్లు ఎత్తేందుకు అధ�
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు సేవా నిరతి పట్ల యావత్ ఖమ్మంజిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన మరుసటి రోజే హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఎంపీల�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రమాదం అంచుకు చేరింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాల గదుల్లోకి నీళ్లు చేరాయి. పురాతన బిల్డింగ్ కావడంతో స�
పది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో అన్ని ప్రాజక్టులకు వరద నమోదవుతున్నది. శుక్రవారం జూరాల డ్యాంకు ఇన్ఫ్లో 1,36,000 క్యూసెక్కులు ఉండగా.. 16 గేట్లు తె�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను వర్షం వదలడం లేదు. గురువారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో 56.4 మి.మీ., గట్టులో 48.4 మి.మీ., మల్దకల్లో 53.2 మి.మీ., మద్దూ రులో 92.2 మి.మీ., నారాయణపేటలో 70.0 మి.మీ., మాగనూరు
రాష్ట్రంలో ఇటీవల కురిసి న భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్ననట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.