భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కుండపోత వానలతో రైతాంగం కుదేలైంది. కొద్ది రోజుల్లో పంట చేతికి రానున్న తరుణంలో దంచికొట్టిన వర్షాలు రైతులకు శాపంగా
రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. ప్రకృతి ప్రకోపానికి మేడారం అటవీ ప్రాంతం ఊహకందని విధ్వంసానికి గురైంది. విదేశాల్లో మాత్రమే వెలుగుచూసే టోర్నడో తరహా సుడిగాలులతో ఎన్నడూలేని విధంగా అరుదైన, అసాధా�
భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టంపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం కురిసిన వర్షానికి జలాశయాలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి.. గురువారం సాయ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఆర్ఎల్ఐ)లో భాగంగా నిర్మిస్తున్న వట్టెం పంప్హౌస్ నీట మునిగింది. కాగా, ఈ మునకకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే పంప్
భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక�
TG Rains | తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో
Nizamsagar | రాష్ట్రంలో వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశాయాలు నిండు కుండలను తలిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాం సాగర్(Nizamsagar) నుంచి
Weather Update | ఈ నెల 8 వరకు ఎనిమిది 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భా
ఖమ్మం జిల్లా మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనేలేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి, ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నార�
‘వర్షాలు, వరదల నేపథ్యంలో మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నా’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పినదంతా అబద్ధమేనా? కుంభవృష్టితో చిగురుటాకులా వణుకుతున్న జిల్లాలపై సమీక్షించాల్సిందిపోయి ఆయన స
రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు త్వరలో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తాయని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడారు.
ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ‘జనక అయితే గనక’ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ష�
మండలంలోని పలు గ్రామా ల్లో మంగళవారం రాత్రి ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయిజ-ఎమ్మిగనూ ర్ రహదారిలోని పోలోని వాగు పొంగి ప్రవహించడంతో అంతర్రాష్ట్ర రహదారి డైవర్షన్ రోడ్డు కొట్టుకు�