బిందెడు నీటి కోసం మహిళలు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహర్తీ తీర్చండి సారో అని విన్నవించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు �
భారీ వర్షాల నేపథ్యలో తాగునీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. కలుషిత నీటి ముప్పు పొంచి ఉన్న తరుణంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా అధికారులు జాగ్రత్తలు �
ఇటీవల కురిసిన భారీ వర్షాలు సూర్యాపేట జిల్లాలో భారీ నష్టాన్ని కలిగించాయి. కాల్వలు, చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసి నిరాశ్రయుల�
గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు.. అన్నదాతలకు అపార పంట నష్టాన్ని మిగిల్చాయి. సాయం చేసి ఆదుకోవాలని రైతన్నలు ఎదురుచూస్తూ దిగులుచెందుతున్నారు. వానకాలం ప్రారంభం నాటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆ�
భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల 3,039 మందిని రక్షించగలిగామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించా�
‘నాగార్జునసాగర్ ఎడమ కాల్వ తెగడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే. అందుకు రైతులు చూపిస్తున్న ఆధారాలే నిదర్శనం. ఖమ్మం జిల్లా మంత్రులు ఎండాకాలంలో సాగర్ నీళ్లు ఖమ్మంకు తరలిచేందుకు ఇక్కడి కాల్వ కట్టలపైన పోలీస
భారీవర్షాలతో హుస్నాబాద్ పట్టణంలోని పలు దుకాణాలు, ఇండ్లలోకి వరదనీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం ఆవేదన కలిగించిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు.
Heavy rains | ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)వద్ద గోదావరి(Godavari) నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 39 అడుగులకు నీటిమట్టం చేరింది.
MLA Kaleru | గత ఐదేండ్లుగా అంబర్పేట(Amberpet) నియోజకవర్గ వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో రూ.కోట్లాది వ్యయంతో వరద నీటి పైప్ లైన్ల పనులు ప్రక్షాళన చేయండతో అంబర్ పేటలో ముంపు సమస్య తప్పిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kal